అకాల వర్షం… అపార నష్టం – Visalaandhra

. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు…

Read More

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో…

Read More

Annadata Sukhibhava: రైతన్నలకు పండుగే పండగ! అన్నదాత సుఖీభవ డబ్బులు జమ.. వెంటనే ఫోన్ మెసేజ్ చెక్ చేసుకోండి

Annadata Sukhibhava:రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద భారీ స్థాయిలో ఆర్థిక సాయం జమ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఆర్థిక సాయాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. Source…

Read More

నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…

Read More

Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు. Source link

Read More

ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా – Visalaandhra

. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని…

Read More

11 నెలల చిన్నారికి కొత్త జీవితం.. విశాఖలో అరుదైన సర్జరీ సక్సెస్..! Visakhapatnam Medicover doctors save eyesight of 11 month old baby. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 5:07 PM IST Visakhapatnamలో Medicover Woman and Child Hospitalsలో 11 నెలల చిన్నారి ప్రాణాపాయ మెదడు వ్యాధి నుంచి డా. సాయి సునీల్ కిషోర్ బృందం Tocilizumabతో కాపాడింది. శిశువుకు అరుదైన చికిత్స.. బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వి వైద్యరంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11 నెలల చిన్నారిని వైద్యులు కాపాడిన ఘటన విశాఖలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Medicover Woman &…

Read More

తలొగ్గేది లేదు

ఇరాన్ స్పష్టీకరణ…ట్రంప్ హెచ్చరికల బేఖాతరు . ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్…

Read More

అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి…

Read More

పిల్లల్లో ఆటిజం పెరుగుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! Dr Ramesh Krishna reveals key points on autism symptoms and treatment. |

Last Updated:Feb 20, 2026 2:32 PM IST ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు. + పిల్లల్లో పెరుగుతున్న ఆటిజం… ముందుగానే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు…

Read More