ఆపిల్ ఇలా కడిగి తింటున్నారా.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే.. క్యాన్షర్ ప్రమాదం కూడా..!

ఆపిల్‌పై ఉన్న మైనపు పొర సాధారణంగా సురక్షితం, కానీ పరిశుభ్రత కోసం వేడి నీరు నిమ్మరసం వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో కడిగి తొలగించి తినాలని నిపుణుల సూచన Source link

Read More

Mother And Son Achieve Success Together | ఒకేసారి పదోతరగతి పాస్ అయిన తల్లి, కొడుకు

పాలకొల్లు ప్రాంతానికి చెందిన తల్లి లక్ష్మీలహరి తన కుమారుడు విజయ్తో కలిసి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసి ఇద్దరూ ఉత్తీర్ణులై భావోద్వేగానికి గురయ్యారు. Source link

Read More

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి

నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతిపొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటనమృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులుపశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక…

Read More

Weather: సిన్లాకూ తుపానులో అనూహ్య మార్పు.. నేడు ఏపీ, తెలంగాణకు దంచికొట్టే వర్షాలు!

AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిన్న కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వడగళ్ల వానలు కూడా పడ్డాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇవాళ కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. పూర్తి వాతావరణ సమాచారం తెలుసుకుందాం. Source link

Read More

శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా):సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక సభ్యులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి శ్రీనివాసరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రాజాం పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ ఆర్.వి.జె నాయుడు మాట్లాడుతూ ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు…

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More

హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

Heritage Foods: ఇచ్చేది 35 ఉద్యోగాలు. రాయితీ రూ.59కోట్లు. హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 1:23 PM IST Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్‌కి భారీ తాయిలాలు మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా?…

Read More