మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..

సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున…

Read More

Cyber Scam: ఫేస్‌బుక్ పరిచయంతో కొంపమునిగింది.. యువతి మాయమాటలు నమ్మి రూ. కోటి పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:18 AM IST ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఏకంగా రూ. కోటికి పైగా నగదును సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Scam: సామాజిక మాధ్యమాల్లో పెరిగే పరిచయాలు ఒక్కోసారి జీవితాంతం కూడబెట్టిన సంపాదనను ఆవిరి చేస్తాయని చెప్పడానికి బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ…

Read More

ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి….

Read More

ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 7:18 PM IST రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు. + ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే…

Read More

ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ…

Read More

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఏప్రిల్ 19 వరకు 15 రైళ్ల రద్దు | South Central Railway 15 trains in Telangana and Andhra Pradesh |

కాచిగూడ-కర్నూల్ సిటీ (17435) ఏప్రిల్ 10 నుంచి 18 వరకు రద్దు కాగా, కర్నూల్ సిటీ-కాచిగూడ (17436) రైలు ఏప్రిల్ 11 నుంచి 19 వరకు రద్దైంది. ఇక కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాచిగూడ (17693, 17694), రాయచూర్-గద్వాల్, గద్వాల్-రాయచూర్ (67783, 67784) ఏప్రిల్ 12 నుంచి 17 వరకు రద్దైంది. కాచిగూడ-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-కాచిగూడ (77641, 77642) ఏప్రిల్ 11 నుంచి 18 వరకు రద్దైంది. ప్రభావిత రైళ్లు MEMU రైళ్లు, కాచిగూడ, మహబూబ్‌నగర్, రాయచూర్, కర్నూల్ సిటీ మధ్య…

Read More

Jahnavi Kandula: పోలీసు వాహనం ఢీకొట్టి విద్యార్థిని మృతి.. రూ.262 కోట్లు చెల్లించనున్న సియాటెల్..!

సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిటీ అంగీకరించింది. Source link

Read More

Tiger: అన్నవరం పరిసరాల్లో పెద్దపులి.. ఈ రాత్రి అత్యంత కీలకం అంటున్న అధికారులు..!

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Source link

Read More

JD Lakshminarayana: కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. డైరెక్ట్‌గా అంత పెద్ద పోస్టు ఇచ్చేశారా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 9:54 AM IST VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు. VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్…

Read More

ఒకే రాతిలో సీతారామలక్ష్మణులు.. ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రత్యేకతలు ఇవే..!

శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్టలో విజయనగర శిల్పకళ వైభవంతో ప్రసిద్ధి. 2015లో టిటిడిలో విలీనం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1న కల్యాణోత్సవం. Source link

Read More