క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరిపి అనంతరం వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, పలువురు రైతులు ఆ బ్యాంకు మేనేజర్ ను కలిసిపంట రుణాల రెన్యువల్…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌ నెలలోనే 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. ఆ జిల్లాలో ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్న జనం | ట్రెండింగ్

Last Updated:Apr 15, 2026 8:29 AM IST Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు..! కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా…

Read More

Pawan Kalyan: రాస్తే పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని రాయండి.. నా పేరు ఎందుకు? ఎల్లో మీడియాపై దాడిశెట్టి రాజా ఫైర్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:28 PM IST దాడిశెట్టి రాజా, తన పాత గన్‌మెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో ఉన్నాడని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు + నా గన్మెన్ కాదు, డిప్యూటీ సీఎం గన్ మ్యాన్, తెలుసుకోండి మాజీ మంత్రి దాడిశెట్టి రా ఏపీ రాజకీయాల్లో గన్‌మెన్ చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు తన వద్ద పనిచేసిన గన్‌మెన్‌ను…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ

అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్…

Read More

Heavy Rains in AP: గోదావరి జిల్లాల్లో వరుణుడి బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రహదారులు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 03, 2026 1:41 PM IST Heavy Rains in AP: ఏపీలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, కాకినాడ నగరం సామర్లకోటలో రోడ్లు జలమయం, డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నీరు పొంగి, రైతుల ధాన్యం తడిసి నష్టం భయం + News18 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు చెరువులు మాదిరిగా దర్శనమిస్తుంది. డ్రైనేజీలు సైతం…

Read More

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! |

Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…

Read More

వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు అనారోగ్యంగా ఉండటంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందులో సిద్దయ్య గుర్తుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సదా వల్ల ప్రమాదవశాత్తు గాయపడడంతో, ఓదార్పు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి స్వగ్నానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శివరామ నగర్ ఓ చెందిన చందమూరి రాజగోపాల రెడ్డి తండ్రి అనారోగ్యంతో…

Read More

ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి.. 46 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! Andhra Pradesh heat wave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల…

Read More