క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..
ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరిపి అనంతరం వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, పలువురు రైతులు ఆ బ్యాంకు మేనేజర్ ను కలిసిపంట రుణాల రెన్యువల్…


