తగ్గిన బంగారం, వెండి ధరలు – Visalaandhra

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710…

Read More

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పెట్టుకుంటే ఆంక్షలు తప్పవు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరిక వాషింగ్టన్: ఒక పక్క చర్చలు అంటూనే మరో పక్క అమెరికా బాహాటంగానే ఇరాన్ మÖలాలపై దెబ్బతీసే కుట్రలు చేస్తోంది. ఇరాన్ ఆర్ధిక వనరులను దెబ్బతీస్తాం అని చెపుతూ హోర్మూజ్‌ని దిగ్బంధనం చేసింది. తాజాగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ సూచించింది. అలాకాక ఎవరైనా లావాదేవీలు జరిపినట్లైతే……

Read More

నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం

కొత్త పార్టీ ప్రకటించినఇజ్రాయిల్ మాజీ ప్రధానులుటెలఅవీవ్: ఇజ్రాయిల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించ డమే లక్ష్యంగా ఇద్దరు మాజీ ప్రధానులు ఏకమై కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. నెతన్యాహుకు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్‌లు తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి ‘టుగెదర్, లెడ్ బై…

Read More

యుద్ధం ముగింపునకు ఇరాన్ రెండు దశల ప్రణాళిక?

వాషింగ్టన్: అమెరికాతో యుద్ధం ముగించేందుకు, ీVAర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు ఓ అమెరికన్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ప్రతిపాదన లను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ తెలియజేసిందని తెలిపింది. అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం… గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా – ఇరాన్ ఘర్షణను ముగించేందుకు, అమెరికా నౌకాదళం చేస్తున్న ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేందుకు రెండు దశల ప్రణాళికను ఇరాన్ ప్రతిపాదించింది. ఇందుకోసం…

Read More

“నేను రేపిస్టును కాను…ఆ చెత్తంతా చదవొద్దు”

జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకు పడటం… అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి అతడిని పట్టుకున్న సంగతి విదితమే. అయితే నిందితుడు కాల్పులకు ముందు తన లక్ష్యానికి సంబంధిం చిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్…

Read More

ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం – Visalaandhra

. ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక. పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదు: తెహ్రాన్. ఒప్పందానికి మÖడురోజులే గడువు: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా`ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలపై తర్జనభర్జనలు జరుగుతున్న వేళ ఒప్పందం కుదుర్చుకోకుంటే చమురు పైపులైన్లు పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెహ్రాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్…

Read More

ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra

. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని…

Read More

బెంగాల్‌లో రేపు పోలింగ్

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫలితంగా రాజకీయ పార్టీల మైకులు మూగబో యాయి. చివరి వరకు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తించాయి. అనేక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈనెల 29న రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మÖడు కోట్ల ఇరవై ఒక్క లక్షల డెబ్బై మÖడు…

Read More

బంకులు వెలవెల

. తీరని డీజిల్, పెట్రోల్ వెతలు. కొనసాగుతున్న ‘నో స్టాక’ బోర్డులు. బారులు తీరుతున్న వాహనాలు. ఫలితమివ్వని సీఎం సమీక్షలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. అరకొర సరఫరాతో వాహన దారులతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల ఎదుట చిన్నా పెద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపిస్తున్నాయి. డీజిల్ కొరతతో కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంత రైతాంగం సహా రాయలసీమ నిమ్మ పంట రైతులు కూడా విలవిల…

Read More

పెట్రోల్ ఇస్తారా? చస్తారా?

. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని…

Read More