బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్‌ వేసుకుంటే తాను లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించడం తనకు ఇష్టంలేదని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్‌పై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ఆయన భద్రతా ఏర్పాట్లు—ముఖ్యంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం—పై విస్తృత చర్చ మొదలైంది. గురువారం ఓవల్‌ ఆఫీస్‌లో…

Read More

తగ్గిన బంగారం ధరలు – Visalaandhra

గత రెండు రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్…

Read More

‘ధురంధర’ విజయానికి కథే మూలం: యామీ గౌతమ్

సినిమా: ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘ధురంధర’ సినిమాని ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తిలిసిందే. సినిమా విజయంపై ఆయన భార్య, నటి యామీ గౌతమ్ స్పందిస్తూ…కథ బాగుంటే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. దానికి ‘ధురంధర’ ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ సినిమా విజయం ఆదిత్యలో ఎటువంటి మార్పు తీసుకురాలేదన్నారు. ‘సినిమా విషయంలో కీలక బాధ్యత దర్శకుడిదేనని నేను నమ్ముతాను. దీని విజయంలో స్క్రిప్ట్‌కే అధిక ప్రాధాన్యం. ఆదరణ పొందాలంటే కథ కచ్చితంగా బాగుండాలి….

Read More

‘బండ’ పై బాదుడు

వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్…

Read More

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని ప్రకటించిన…

Read More

ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

ఏపీలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%…

Read More

మా వాటా వెంటనే విడుదల చేయండి..తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీకి రావాల్సిన వాటా నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని బేఖాతరు…

Read More

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మే 6న జరిగే బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Read More

వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదు….

పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన…

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More