బౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య – Visalaandhra

ముంబై: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎసఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ బుధవారం తలబడ్డాయి. ఎసఆర్‌హెచ్ ముంగిట భారీ లక్ష్యం నిర్దేశించినా కాపాడుకోవడంలో ముంబయి ఇండియన్స్ విఫలమైంది. 244 పరుగుల టార్గెట్‌ను ఎసఆర్‌హెచ్ మరో 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఎసఆర్‌హెచ్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా లేదని, ప్రత్యర్థి బ్యాటర్లు మంచి షాట్లు కొట్టారని వెల్లడించాడు….

Read More

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి….

Read More

ఆగష్టు నుంచి రణ్‌వీర్ ‘ప్రళయ్’ ప్రారంభం

సినిమా: ‘ధురంధర్ 2’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నటుడు రణ్‌వీర్ సింగ్…గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రళయ్’ టీమ్ స్పందిస్తూ ఆయన ఈ సినిమా నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది. రణ్‌వీర్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్ర బందం వివరణ ఇస్తూ… ‘రణ్‌వీర్, జై ఇద్దరూ…

Read More

నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More

కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించిన సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు..

విశాలాంధ్ర ధర్మవరం ; కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందని కరాటే అకాడమీ నిర్వాహకులు శిరిపి వెంకటేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే’ కార్యక్రమంలో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లక్ష్యంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనలో మాస్టర్ సిరిపి వెంకటేష్ సారథ్యంలో 13 మంది విద్యార్థులు…

Read More

మిత్రుడి వర్ధంతి లో అన్నదాన కార్యక్రమం..

25వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం; మాజీ 25వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ప్రియ మిత్రుడు కీర్తిశేషులు కొమ్మూరు మల్లికార్జున రెడ్డి మృతి చెంది సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి మేడాపురం వెంకటేష్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మేడాపురం వెంకటేష్…

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..

యోగా అసోసియేషన్, సాంస్కృతిక మండలివిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవి కుమార్, సాంస్కృతిగా మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గల సింధూర్ నిత్య ధ్యాన యోగా కేంద్రం.. కళా జ్యోతి సర్కిల్, శివ సాయి యోగా కేంద్రం శివానగర్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్ ఆర్టీసీ బస్టాండ్…

Read More

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్యపై రాజాం జర్నలిస్టులు ఆగ్రహం

విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా): ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ రాజాం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొంటూ, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తహశీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. Source…

Read More

నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం…

విశాలాంధ్ర – నార్పల:- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు–2026లో భాగంగా నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు విద్యా, సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సమ్మర్ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయ వినియోగం, పుస్తకాల ప్రాముఖ్యత, కథలు, చిత్రలేఖనం, గణితం, సైన్స్,…

Read More