Dhavaleswaram Barrage: రాజమండ్రి గోదావరిపై నిర్మించిన కాటన్ బ్రిడ్జి.. ఉపయోగించిన పరికరాలు ఇవే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 13, 2026 4:03 PM IST Godavari Bridge History: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. + Dhavaleswaram Barrage Dhavaleswaram…

Read More

గ్యాస్ రాదు.. పెట్రోల్ దొరకదు .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అమరావతిలో కిమ్స్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు.#cmchandrababu #amaravati #apnews Source link

Read More

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

Corruption: హోంమంత్రి మండలంలో అవినీతి వీఆర్వో.. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.10 లక్షలు డిమాండ్ |

Last Updated:May 13, 2026 10:28 AM IST AP VRO Corruption: ఆయన. పేరుకు మాత్రమే వీఆర్వో, కానీ ఆయన పరపతి ఆర్డీవోని మించి ఉంటుంది. పెన్ను పెంటాలన్న లంచమే, ఏపని చేయాలన్నా లంచమే. అది కూడా వేలు, వందలు కాదు లక్షల్లో చేతులు తడిపితేనే ఆయన దగ్గర పని జరుగుతుంది. కేవలం పాస్ పుస్తకాలకు సంబంధించి పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడో అధికారి. + Corruption AP VRO Corruption: ఆయన. పేరుకు…

Read More

తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర

తిరుపతిలో గంగమ్మ జాతర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. #Tirupati #Gangammajatara #Apnews Source link

Read More

Ammavari Coin Saree: నాణెలతో అమ్మవారి అలంకరణ.. వైశాఖమాసంలో ఆ టెంపుల్‌లో మాత్రమే |

Last Updated:May 13, 2026 10:51 AM IST Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. + Ammavari Coin Saree Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర…

Read More

Gangamma Jatara | గంగమ్మతల్లి దర్శనం.. పోటెత్తిన భక్తజనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. చివరి రోజైన బుధవారం తెల్లవారుజామున ‘చెంప నరకడం’ అనే సాంప్రదాయ ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామికి సోదరిగా భావించే గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.#GangammaJatara #tirupati #andhraparadesh Source link

Read More

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

Read More

KIMS Hospital: అమరావతికి కిమ్స్.. సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ.. ఇవీ ప్రత్యేకతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 7:25 AM IST KIMS Hospital in Amaravai: గుంటూరు జిల్లా నిడమర్రు సమీపంలోని 25 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనుంది. ఇది అమరావతి రాజధాని అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయి అని అధికారులు తెలిపారు. అమరావతికి కిమ్స్.. సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ.. ఇవీ ప్రత్యేకతలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మే 13న రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్…

Read More

Weather today: ఏపీ వైపుగా దూసుకొస్తున్న అల్పపీడనం.. భారత వాతావరణ కేంద్రం అలర్ట్! |

ఉష్ణోగ్రతలు తెలంగాణలో మాగ్జిమం 39 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఏపీలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. తేమ తెలంగాణలో 26 శాతం, ఏపీలో 34 శాతం ఉంటుంది. అందువల్ల ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ ఎండను తేలిగ్గా తీసుకోవద్దు. మేఘాలు ఉన్నా.. ఎండ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, డోన్, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉంటుంది….

Read More