ఏపీలో పొదుపు మంత్రం.. వారానికి రెండు రోజులపాటు వీరికి వర్క్ ఫ్రం హోమ్’.. కేబినెట్ కీలక నిర్ణయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 5:18 PM IST ఆర్థిక నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రులు, వీవీఐపీలు వారానికోరోజు సైకిళ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. అలాగే విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ సహా పలు భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Read More

Traffic Issues: తిరుపతి నగరానికి ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. పూర్తి కావస్తున్న ఎల్సీ 107 అండర్ బ్రిడ్జ్ పనులు! |

Last Updated:May 14, 2026 4:06 PM IST Traffic Issues: తిరుపతి ఎల్సీ నం.107 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తిదశలో, కొత్త అప్రోచ్ రోడ్లకు రైల్వే శాఖ ఆమోదం, ఎంపీ మద్దిల గురుమూర్తి కృషితో ట్రాఫిక్‌కు ఉపశమనం ఆశాజనకం News18 ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నెంబర్ 107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి….

Read More

Visakhapatnam Weather Update | వాతావరణ పరిస్థితులపై అప్డేట్

విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ అందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. Source link

Read More

Sukka Pagadalamma: తొలి దళిత మహిళా ఎమ్మెల్యే పగడాలమ్మ ఇకలేరు.. నిరాడంబర నేతకు కన్నీటి వీడ్కోలు! |

Last Updated:May 14, 2026 12:50 PM IST Sukka Pagadalamma: మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ మరణం పాతపట్నం ప్రాంతాన్ని దుఃఖంలో ముంచింది, తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా నిరాడంబర జీవితం, చివరికి ఉపాధి హామీ కూలీగా జీవించారు Source link

Read More

Ministers cut vehicles following fuel guidelines | నాలుగే కార్లతో నారా లోకేష్ కాన్వాయ్

Z-కేటగిరీ భద్రతా మంత్రి నరలోకేష్ కారు కాంక్లేవ్ రెండు కార్లకు తగ్గించబడింది, మంత్రులు వాహన వినియోగం పరిమితం చేయాలని, ప్రధానమంత్రి మోడీ సూచించిన ఇంధన మరియు ఖర్చు జాగ్రత్తలు అనుసరించారు. Source link

Read More

Rain Alert: బాబోయ్ దూసుకొస్తున్న అల్పపీడనం.. 5 రోజుల వర్షాలే వర్షాలు.. ప్రజలకు దబిడి దిబిడే |

మే 14 – 15 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మే 15 – 16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గాలి వేగం పెరిగి (గంటకు 40-50 కి.మీ) వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More

AP Weather: నేడు రాయలసీమకు వర్ష సూచన.. నిప్పుల కొలిమిలా కోస్తాంధ్రా.. ఏపీ వాతావరణ తాజా అప్‌డేట్స్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 6:44 AM IST AP Weather: ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత పెరుగుతోంది, 22 జిల్లాల 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా, రాయలపేటలో 43.7, ప్రజలు వడగాలులు, ఉక్కపోతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో…

Read More

పెట్రోల్ సంక్షోభ భయం.. కాన్వాయ్‌లను సగానికి తగ్గించిన చంద్రబాబు, రేవంత్, పవన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 8:18 AM IST పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు పెరగడంతో, నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలు తగ్గిస్తున్నారు. News18 పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన…

Read More

YS Jagan calls Vijay: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్.. ప్రజాపాలనపై ఆసక్తికర చర్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 7:13 AM IST YS Jagan Congratulates Tamil Nadu CM Vijay: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ను అభినందించి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. News18 YS Jagan calls Vijay: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు….

Read More