Tirupati Brahmotsavam: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ఇవే.. |

వాహనసేవల విశేషాలు.. మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం: ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. మే 24 – చిన్నశేష, హంస వాహనాలు: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. మే 25 – సింహ, ముత్యపు పందిరి వాహనాలు: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి. మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు:…

Read More

Vizag: యాపిల్ మనసు గెలిచిన విశాఖ కెరటం.. ప్రపంచ వేదికపై భారతీయుడి గర్జన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 4:48 AM IST యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు. మానస్ మల్లా Vizag: తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థను తన మేధస్సుతో అబ్బురపరిచి, గ్లోబల్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేశాడు విశాఖపట్నానికి చెందిన కుర్రాడు మానస్ మల్ల. యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్…

Read More

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident |

Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…

Read More

తిరుమలలో ఇక క్యూ టెన్షన్ తగ్గింది.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో వేగవంతమైన దర్శనం..!Tirumala TTD crowd management. |

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లోని పరిస్థితులను అధికారులు క్షణక్షణం గమనిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహాన్ని విశ్లేషిస్తూ అవసరమైన నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మానిటరింగ్ కారణంగా రద్దీ నియంత్రణ మరింత వేగంగా, సమన్వయంతో కొనసాగుతోంది. Source link

Read More

OLXలో బైక్, మొబైల్ కొంటున్నారా..? ఒక్క తప్పుతో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవచ్చు..! online scams India | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 13, 2026 11:05 PM IST చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, OLX, Facebook Marketplaceలో సెకండ్ హ్యాండ్ డీల్స్ పేరుతో సైబర్ మోసాలు, చోరీ సొత్తు విక్రయం పెరుగుదల, జాగ్రత్తగా ఉండమని సూచన News18 ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ… అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా OLX, Facebook Marketplace వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

బండి సంజయ్ కుటుంబ వివాదం, భగీరథ్ పోక్సో కేసు, చంద్రబాబు విశాఖ అభివృద్ధి, తమిళనాడులో విజయ్ బలపరీక్ష విజయం, మోదీ కాన్వాయ్ తగ్గింపు, NEET పేపర్ లీక్ కలకలం. Source link

Read More

CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 3:45 PM IST పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం…

Read More

Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma |

Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…

Read More

CM Chandra Babu on Convoy | 2 రోజుల్లో కీలక ప్రకటన.. సీఎం ఏం చేయబోతున్నారు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేస్తామని అన్నారు. Source link

Read More

ఏపీ ఇంటర్ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:43 PM IST ఏపీ ఇంటర్ మార్చి 2026 రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ద్వారా సవరించిన మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. News18 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) మార్చి 2026లో నిర్వహించిన మొదటి, రెండో సంవత్సరం (జనరల్, వొకేషనల్) పబ్లిక్ పరీక్షల రీ-కౌంటింగ్ (RC), రీ-వెరిఫికేషన్ (RV) ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్…

Read More