Relative Blackmails Girl: బరితెగించిన బాబాయ్.. హాలిడేస్‌కి ఇంటికొచ్చిన ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై.. | ట్రెండింగ్

Last Updated:May 15, 2026 12:25 PM IST Tirupati: విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. Shocking POCSO Case Tirupati:  విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే…

Read More

ఉత్తరాంధ్రపై సీఎం ఫోకస్.. నరసన్నపేట సభలో భారీ హామీలకు అవకాశం..! Chandrababu Naidu Narasannapeta visit. |

Last Updated:May 15, 2026 8:15 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం N. Chandrababu Naidu నరసన్నపేట పర్యటనపై ఆసక్తి, రైతు సంక్షేమం, సాగునీటి, మౌలిక వసతులు, ములపేట పోర్టు, TDP బలోపేతంపై కీలక ప్రకటనలు ఆశలు Source link

Read More

మంత్రి మల్లాడికి యానంలో ఘన స్వాగతం.. గోదావరిలో బోట్లతో మత్స్యకారుల సందడి..! Malladi Krishna Rao Yanam celebrations,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 8:32 PM IST యానం లో మంత్రి అయిన Malladi Krishna Rao కు ఘన స్వాగతం, భారీ ర్యాలీలు, గోదావరిలో మత్స్యకారుల పడవలతో ప్రత్యేక స్వాగతం, అభివృద్ధి హామీలతో ప్రజల్లో ఉత్సాహం + News18 కేంద్రపాలిత ప్రాంతమైన యానం శుక్రవారం సంబరాలతో కళకళలాడింది. యానం ఎమ్మెల్యే Malladi Krishna Rao మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి సొంత గడ్డపై అడుగుపెట్టడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఘన…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

పవన్ విజయ్ పోలికలపై ఆగ్రహం, చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లక్ష్యాలు, జూన్ 21 నీట్ రీఎగ్జామ్, పెట్రోల్ డీజిల్ ధరలు, రూపాయి పతనం, మోదీ యూఏఈ పర్యటన. Source link

Read More

మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు సార్.. కలెక్టర్ హృదయాన్ని కదిలించిన మహిళ ఆవేదన..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 9:57 PM IST కాకినాడలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీ పింఛన్ నిలిపివేతపై విలపించగా, కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ వెంటనే పరిష్కారం హామీ ఇచ్చారు + News18 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం కాకినాడ జిల్లాలో భావోద్వేగ…

Read More

గోదావరి జిల్లాల దేవుడు కాటన్ దొర.. 100 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయి..ఆయన కథ ఇదే..! sir arthur cotton birth anniversary celebrations. |

గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా కొలిచే మహానుభావుడు Sir Arthur Cotton జయంతి సందర్భంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. రాజమండ్రి కేంద్రంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కాటన్ దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రహదారిపై వెళ్తూ ఆయన విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించే ప్రజలను చూస్తే గోదావరి ప్రజల హృదయంలో కాటన్ దొరకు ఉన్న స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది….

Read More

Pawan Kalyan: సీఎం విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 15, 2026 8:10 PM IST తమిళనాడు సీఎం విజయ్‌తో తనను పోల్చడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరని, గతాన్ని దృష్టిలో ఉంచుకునే తాను అడుగులు వేస్తున్నానని ఆయన మంగళగిరిలో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. News18 జనసేన పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి…

Read More

Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి |

Last Updated:May 15, 2026 2:21 PM IST Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. + fuel saving India Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని…

Read More

మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. 50 రోజుల్లోనే రూ.3.24 కోట్ల ఆదాయం..! Vadapalli Venkateswara Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 3:07 PM IST కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీకి 50 రోజుల్లో 3 కోట్ల 24 లక్షలకుపైగా ఆదాయం, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యంతో మరో తిరుపతిగా పేరు పొందుతోంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరో తిరుపతిగా వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న.. కోనసీమ ప్రాంతంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతోంది. చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల…

Read More

Excise Department Destroys Seized Drugs at Jindal Waste Plant | 2,348 కేజీల గంజాయి ధ్వంసం

విశాఖపట్నం: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. వివిధ ఎన్డిపిఎస్ (NDPS) కేసుల్లో పట్టుబడిన అక్రమ మాదకద్రవ్యాలను విశాఖలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో అధికారులు శాస్త్రీయంగా ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి చర్యలను…

Read More