మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ – భోజనం, వసతి ఫ్రీ.. తర్వాత బ్యాంక్ లోన్ కూడా..! GMR Naired free tailoring training empowers rural women. |

ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 30 రోజులపాటు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. ఇందులో కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కటింగ్, డిజైనింగ్ విధానాలు, ఆధునిక ఫ్యాషన్ నమూనాలు, అలాగే స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన వ్యాపార నైపుణ్యాలను ప్రాక్టికల్ మరియు థియరీ విధానాల్లో బోధించనున్నారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి అభ్యర్థులు స్వతంత్రంగా టైలరింగ్ యూనిట్ ప్రారంభించే స్థాయికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. Source link

Read More

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఘనారంభం.. ధ్వజారోహణంతో మొదలైన మహోత్సవాలు..! Sri Kadiri Lakshminarasimhaswami Temple 2026 Brahmotsavam begins. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 28, 2026 10:51 PM IST శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. కందికుంట వెంకటప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు లోకకల్యాణం కోసం. + ధ్వజారోహణ కార్యక్రమం… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. వేద మంత్రాల మధ్య అర్చకులు…

Read More

Kakinada Fire Accident: వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. బాధితులకు రూ.5 లక్షల పరిహారం ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:15 PM IST Kakinada Fire Accident: వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 21 మంది మృతిచెందారు. సీఎం చంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. News18 కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయనకు ఈ దారుణ ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన అక్కడి నుంచి నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పేలుడు…

Read More

కాకినాడ బాణాసంచా ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.

కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మృతుల సంఖ్య 23 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఘటన స్థలాన్ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమాని, అతని తండ్రి, తొమ్మిది మంది మహిళలు ఇందులో మరణించారని చెబుతున్నారు. ప్రమాదం…

Read More

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కథ కంచికి చేరినట్లేనా? తెరవెనుక జరుగుతున్న ఆ ‘మాస్టర్ ప్లాన్’ ఏంటి? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 28, 2026 11:50 AM IST ఆంధ్రా యూనివర్సిటీ ప్రైవేటీకరణ కుట్రలు, అధ్యాపకుల కొరత, వేతన సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయి; ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పిపిపి విధానంలోకి ఆంధ్ర యూనివర్సిటీ..! తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్నం గర్వకారణం అయిన ఆంధ్రా యూనివర్సిటీ (AU) నేడు ఒక క్లిష్ట దశలో నిలిచింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం చుట్టూ ఇప్పుడు ప్రైవేటీకరణ నీలినీడలు…

Read More

QR Codes for Every House: ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. టెక్నాలజీని వాడేస్తోందిగా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 9:14 AM IST QR Codes for Every House: సీఎం చంద్రబాబు ఇదివరకు తాను మాత్రమే టెక్నాలజీ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు రూట్ మార్చారు.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదీ మంచిదే. ప్రజలు టెక్నాలజీని వాడేసుకొని.. ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి కొత్త ప్లాన్ ఏంటి? ఇంటింటికీ క్యూఆర్ కోడ్ సీఎం చంద్రబాబు తాను తినేందుకు ఆహారం, నీరు లేకపోయినా ఏమాత్రం ఫీలవ్వరు కానీ టెక్నాలజీ లేకపోతే చాలా…

Read More

Online Games: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కన్నవారిని పొట్టనబెట్టుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 8:03 AM IST రియాద్‌లో గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులను యెజ్ర ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనంతో హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు ప్రవాసీయులను షాక్‌కు గురిచేసింది. News18 నేటి కాలంలో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యసనంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు, తనను మందలించారనే కోపంతో కన్నతల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడమే కాకుండా, ఆపై…

Read More

Digital Arrest: డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసం.. పోలీస్ డ్రెస్ వేసుకుని వీడియో కాల్.. కట్ చేస్తే షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 28, 2026 6:30 AM IST నగరంలో వృద్ధ దంపతులు “డిజిటల్ అరెస్ట్” మోసానికి గురయ్యారు. అప్రమత్తతతో నష్టం తప్పింది. పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ సైబర్ భద్రతపై అవగాహన పెంచారు. News18 నేటి సాంకేతిక యుగంలో మోసాల రూపాలు రోజురోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మచిలీపట్నంలోని ఈడెపల్లిలో నివాసముంటున్న ఓ విశ్రాంత ఉద్యోగి వృద్ధ దంపతులను ఇలాంటి సైబర్…

Read More

AP Pensions: ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. ఒక్కరోజులోనే పంపిణీ పూర్తయ్యేలా ప్లాన్ |

ఆంధ్రప్రదేశ్‌లో 2026 మార్చి నెలకి సంబంధించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నేడు జరుగుతుంది. మార్చి 1 ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగా పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి ఈ పంపిణీ ఉంటుంది. ప్రభుత్వం 62,76,325 మంది లబ్ధిదారులకు రూ.2,725.79 కోట్లు విడుదల చేసింది. వీటిలో 8,977 మంది కొత్త వితంతువులకు రూ.3.59 కోట్లు ఇస్తారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ఇవాళ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇస్తారు. మాగ్జిమం ఇవాళే అందరికీ…

Read More

AP Political News: టీడీపీలో ఆ ముగ్గురుకి కీలక పదవులు.. ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఇదే  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 9:54 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది.   AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ అభివృద్ది ,…

Read More