గ్రహణం వచ్చినా తలుపులు మూయరు.. ఈ ఆలయం విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!Srikalahasti temple doors open for special pujas during eclipse. |

Last Updated:Mar 01, 2026 10:04 PM IST శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. + title=గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! /> గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం…

Read More

మస్కిటో కాయిల్స్ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయి..!

దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link

Read More

మొబైల్‌కు దూరంగా పిల్లలు.. పార్క్‌ల వైపు పరుగులు.. విజయనగరంలో కొత్త ట్రెండ్..! |

Last Updated:Mar 01, 2026 8:31 PM IST నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు విజయనగరం పట్టణంలో చిన్నారులు, యువత, పెద్దలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆనందభరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. + వీకెండ్ లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఇవే బెస్ట్ ప్లేసులు విజయనగరంలో.. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న నెహ్రూ పార్క్, మహిళా పార్క్‌లు ప్రస్తుతం చిన్నారులు, యువత, పెద్దలకు వినోదం–విశ్రాంతి కలిగించే ప్రధాన కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్ రోజుల్లో ఈ పార్కులు…

Read More

చిన్నారుల నాట్యానికి నంది పురస్కారం.. శ్రీకాకుళం అకాడమీ ఘనత..! Rajyashyamal Dance Academy students win Nandi Puraskaram. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్  రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…

Read More

Tourism Package: హైదరాబాద్ టు అరకు తక్కువ ధరకే.. సూపర్ ప్యాకేజీ గురూ.. అస్సలు మిస్ కావొద్దు.. వివరాలు ఇవిగో |

తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ – వైజాగ్ – అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి. ఈ జర్నీ మొత్తం నాన్ ఏసీ వెహికల్ లోనే ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత విశాఖపట్టణంలో ఏసీ హోటల్‌లోనూ, అరకులో నాన్ ఏసీ హోటల్‌లోనూ స్టే కల్పిస్తారు. వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ చేయవచ్చు. ఫుడ్, ఎంట్రీ టికెట్స్,…

Read More

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విహారయాత్ర.

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం పవిత్ర తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో సహా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు వేదమంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ సూర్యకాంత్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకుని, దేశ శ్రేయస్సు, ప్రజల సౌభాగ్యం కోసం…

Read More

AP News: ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయన్నపాత్రుడు ఆకస్మిత తనిఖీలు.. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం.. అసలేం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 01, 2026 2:04 PM IST ​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆకస్మిక తనిఖీ. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరిక. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం, విజిలెన్స్ విచారణకు ఆదేశం ap news ​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం(ఇవాళ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ.40 లక్షల…

Read More

Sai Baba Temple: ఆ గుడిలోని బాబా చెవిలో ఆ ‘మూడు కోరికలు’ చెబితే చాలు.. మూడు నెలల్లోనే అద్భుతం! |

ఎత్తైన కొండ, బాబావారి ఆలయం, మరొకక్క బాబా వారి స్తూపం, అంతకుమించి బాబావారి చతుర్ముఖ రూప భారీ విగ్రహం, ఆకొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి గురువారం బాబావారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు, అలా అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పోటీపడతారని ఇక్కడ సాయి భక్తులు చెబుతున్నారు, ప్రధానంగా బాబావారి చెవిలో మధ్యాహ్నం సమయంలో మూడు కోరికలు తెలియజేస్తే మూడు నెలలు తిరగకుండా రెండు కోరికలు ముందు తీరుతాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు….

Read More

Fire Accident: హార్సిలీహిల్స్‌ అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన 600 ఎకరాల ఫారెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 01, 2026 8:12 AM IST AP News: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో ఈ సంఘటన జరిగింది. fire Horsley Hills Forest Fire: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ సెక్షన్ పరిధిలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 600 ఎకరాలకు పైగా అడవి దగ్ధమైంది. అన్నమయ్య జిల్లా…

Read More

AP News Updates: పెన్షన్ లబ్దిదారులకు తీపి కబురు.. వారికి డబుల్ పెన్షన్ |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఇవాళ ఆదివారం కావడంతో.. నిన్న ఫిబ్రవరి 28న పంపిణీ చేసింది. ఐతే.. కొంతమంది తమకు ఫిబ్రవరి నెల పెన్షన్ రాలేదని తెలిపారు. మరికొందరు జనవరి, ఫిబ్రవరి నెలల పెన్షన్ రాలేదని తెలిపారు. ఇలా పెన్షన్ మిస్సయిన వారు.. పాత పెన్షన్ గురించి అడిగారు. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో.. సంచివాలయాల్లో.. పాత పెన్షన్లు ఇచ్చేందుకు వీలుగా టెక్నికల్ మార్పులు చేశారు. ఎవరికైతే పాత పెన్షన్లు…

Read More