Gold Price Today: మహిళలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..
ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link
ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-27 అకడమిక్ సంవత్సరం నుంచి.. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు AI-ఆధారిత విద్యా విధానాన్ని (AI ట్యూటర్) మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోంది. దేశంలో ఇలా చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే. ఈ కొత్త విధానం విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) బోధనను అందిస్తుంది. AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థికీ.. స్థాయికి తగిన కంటెంట్, ఆసక్తి ఆధారంగా పాఠాలు అందుతాయి. ఇలా బోధనా నాణ్యత పెరిగి, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారు. ఈ మార్పు విద్యా…
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 1,385 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, 1,210 మందికి రూ.8.61 కోట్ల సబ్సిడీ, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. Source link
Last Updated:Feb 26, 2026 5:44 PM IST Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత ఉంటోంది. పది గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై.. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ అదే వేడి కొనసాగుతోంది. + Weather Update Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత…
Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…
Rashmika Mandhana Wedding : రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ పెళ్లి ఘనంగా కాదు రాజ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ల పెళ్లి ఫోటోలు, వీడియోలు అందర్ని ఫిదా చేస్తున్నాయి. Source link
విశాఖ షిప్యార్డ్లో కలకలం.. పరిశోధన నౌకలో ప్రత్యక్షమైన భారీ నాగుపాము కలకలం రేపింది. Source link
Last Updated:Feb 26, 2026 6:41 PM IST రంజాన్ మాసంలో విశాఖలోని కే ఏ పాల్ ఫంక్షన్ హాల్లో షేక్ జుబేర్ నిర్వహణలో ప్రత్యేక హలీం తయారీ కేంద్రం ఏర్పాటైంది, ప్రజలు హలీం రుచిని ఆస్వాదిస్తున్నారు. + విశాఖలో టేస్టీ హలీం..! తయారీ వెనుక రహస్యం ఇదే రంజాన్ మాసం ప్రారంభమైతే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసదీక్షలతో నెలంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఉపవాస దీక్ష అనంతరం శక్తినిచ్చే ఆహారంగా హలీం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది….
Last Updated:Feb 26, 2026 5:55 PM IST విశాఖపట్నం పరిసరాల్లో పంచదార, రసాయనాలతో కల్తీ బెల్లం తయారీ పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. + title=మీరు తినేది పంచదార బెల్లం..! /> మీరు తినేది పంచదార బెల్లం..! పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని నమ్మి చాలామంది బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా పంచదారకు బదులుగా బెల్లాన్ని వినియోగించాలని వైద్యులు…
Last Updated:Feb 26, 2026 4:17 PM IST Diarrhea Outbreak: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఒక మృతి మాత్రమే నిర్ధారించగా, మరికొన్ని మరణాలపై వివాదం కొనసాగుతోంది. ప్రభావిత ప్రాంతాలను ధర్మాన ప్రసాదరావు తదితర నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వైద్యశిబిరాలు, శుద్ధ నీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. Source link