వాహన నంబర్ నమోదు చేస్తే జీవితాంతం పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే ప్రత్యేక ఆచారం ఆ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది.

కాకినాడ, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండకోన అటవీ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒక ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాల నంబర్లను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై, గోడలపై రాస్తుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ దేవత కొంగు బంగారు తల్లిగా కొలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధారాతీగ కొండల…

Read More

Actress Genelia | తిరుమలలో జెనీలియా సందడి!

టాలీవుడ్ ‘బొమ్మరిల్లు’ ఫేమ్, సినీ నటి జెనీలియా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న జెనీలియాకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జెనీలియాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మనశ్శాంతి లభించిందని ఆమె మీడియాకు తెలిపారు….

Read More

వేట్లపాలెం విషాదంలో 22కి పెరిగిన మృతుల సంఖ్య..! ఒక్కొక్కరి కన్నీటి గాథలు హృదయ విదారకం. Vettapalem fire accident death toll reaches 22 officials. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 02, 2026 5:23 PM IST వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. + వేట్లపాలెం కన్నీటి గాధ అనాధలుగా మారుతున్న చిన్నారులు ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

News Updates Today: సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరం రన్ వేను ఢీ కొట్టిన ఇరానియన్ డ్రోన్ |

News Updates:  ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, టెహ్రాన్ ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉమ్మడి దాడులలో, ఇరాన్ సుప్రీం నాయకుడు,ఆయతుల్లా అలీ ఖమేనీ, అతని కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడితో పాటు చంపబడ్డాడు. ఆ తర్వాత,ఇరాన్ దాడులను ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  బీరుట్, ఒమన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది….

Read More

Walkers Protest Against Entry Fee at Alipiri |అలిపిరిలో వాకర్స్ నిరసన ఎంట్రీ ఫీజుపై వివాదం|#local18v

ప్రవేశ రుసుము కడితేనే వాకింగ్ కి ఎంట్రీ..తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన..! తిరుపతి నగరంలోని అలిపిరి మార్గం సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. అలిపిరి సమీపంలో ఉన్న దివ్యారామం నగరవనంలో వాకింగ్ చేయడానికి అటవీశాఖ నెలకు రూ.100 ప్రవేశ రుసుము విధిస్తూ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలంగా ఉచితంగా వాకింగ్‌కు అనుమతించిన ఈ నగరవనంలో అకస్మాత్తుగా రుసుము విధించడం సరైంది కాదని వారు అభ్యంతరం తెలిపారు….

Read More

Tollywood: సాంప్రదాయని సుద్దిని సుద్దపూసని మూవీలో లయ రీఎంట్రీ.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుకోవచ్చంట | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Mar 02, 2026 9:18 AM IST Tollywood:శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం Tollywood: శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న…

Read More

Gold and Silver Price: పసిడి ప్రియులకు షాక్‌లు మీద షాక్‌లు.. బంగారం మరింతగా పెరిగే ఛాన్స్.. విజయవాడ ధరలు ఇవే |

స్వచ్ఛమైన బంగారంగా పేరొందిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,140 పెరిగి రూ.1,68,710 ధర ట్రేడ్ అవుతోంది. అదే బంగారు ఆభరణాల్లో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం రూ.5,350 పెరిగి రూ.1,26,530 వద్ద ప్రయాణం చేస్తోంది. Source link

Read More

Telangana News Updates: తెలంగాణలో వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం |

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వెంటనే.. తెలంగాణలో దివ్యాంగులకు ఊరట కలిగించేలా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం జవో 47ని జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల కోసం ఒకట్రెండు సీట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని.. దివ్యాంగులు అక్కడ…

Read More