AP News: త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ పరికరాల తయారీ.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 10:38 PM IST CM Chandrababu: భారత్ శరవేగంగా అభివృద్ధి దిశగా, సాంకేతికత వైపు ముందుకు దూసుకెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్(Raisina Dialogue)లో పాల్గొన్న సందర్భంగా ఆయన భారతదేశం టెక్నాలజీ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. మూడు దశాబ్దాల క్రితం భారతదేశం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. cm chandrababu CM…

Read More

Today Top 10 News: టుడే టాప్ 10 న్యూస్.. మీ కోసమే |

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఒక INSAS…

Read More

రాజమండ్రి కల్తీ పాల ఘటన: కారణాలపై విచారణ ముగింపు, విషమే కారణమని నిర్ధారణ.

రాజమండ్రి: రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదిక వెల్లడించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎఫ్‌ఎస్‌ఎల్, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ల్యాబ్‌ల నివేదిక ప్రకారం, పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఈజీ-ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలుషితమైంది. దీనివల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిని మరణించారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు ‘వరలక్ష్మి’ పాల కేంద్రం ద్వారా పాలను సరఫరా చేస్తున్నారు. ఫ్రీజర్ లీక్ అవ్వడంతో…

Read More

వేసవిలో AC వాడుతున్నారా..? ముందుగా ఈ పని చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదం..! Experts suggest servicing AC before summer starts | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 07, 2026 5:50 PM IST వేసవిలో AC వినియోగం పెరుగుతోంది. శీతాకాలంలో వాడకపోవడం వల్ల దుమ్ము, ఫంగస్ పేరుకుపోతాయి. సర్వీసింగ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. + డస్ట్, ఫంగస్ ప్రమాదం… AC సర్వీసింగ్ లేకపోతే ఆరోగ్యానికి ముప్పు వేసవికాలం మొదలవుతుండడంతో ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఎయిర్ కండిషనర్ల వినియోగం ఒక్కసారిగా పెరుగుతోంది. చల్లని గాలి కోసం చాలామంది వెంటనే ACలను ఆన్ చేస్తారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా వాడకపోవడం వల్ల ACలలో దుమ్ము,…

Read More

News Updates Today: సీఎం ఎదుట లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.. ఆయుధాలన్నీ సరెండర్

News Live Updates AP and Telangana: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూడండి. Source link

Read More

Maoists Surrender: సీఎం రేవంత్ ముందు తుపాకులతో సహా లొంగిపోయిన మావోయిస్టులు.. వీరికి పూర్తి భరోసా ఇచ్చిన ప్రభుత్వం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 07, 2026 5:16 PM IST Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది…

Read More

₹60 Lakh Golden Toranam for Venkateswara Swamy | వాడపల్లి వెంకన్నకు బంగారు మకర తోరణం | #local18V

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ కానుక అందించారు. సుమారు రూ.60 లక్షల విలువ చేసే బంగారు మకర తోరణాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ బంగారు తోరణం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Source link

Read More

తిరుమల కేక్ కటింగ్ వివాదంపై మాధురి స్పందన.. తనుజాకు సంబంధం లేదని స్పష్టం..! Bigg Boss contestant Madhuri reacts to Tirumala cake cutting controversy. |

Last Updated:Mar 07, 2026 3:07 PM IST Divvela Madhuri తిరుమల కేక్ కటింగ్ ఘటనపై స్పందించారు. తనుజాను అనవసరంగా లాగడం సరైంది కాదని, తిరుమల శ్రీవారి పట్ల గౌరవం ఉందని, కేక్ కట్ చేయడం తెలియక జరిగిందని తెలిపారు. + కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్‌లలో జరుగుతున్న చర్చల మధ్య…

Read More

ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. 90 కంపెనీలు, వేల ఉద్యోగాలు.. హిందూపురంలో మెగా జాబ్ మేళా! Nandamuri Balakrishna to host job fair in Hindupur on 15th. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:25 PM IST శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో Nandamuri Balakrishna ఆధ్వర్యంలో ఈ నెల 15న Saptagiri Degree Collegeలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 90కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. ఈనెల 15న  నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే…

Read More

OLX Scam: ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కేటుగాడు చివరకు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 6:38 AM IST అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన దొంగ దొరికాడు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా…

Read More