తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు..! Ugadi Festival in Tirumala TTD VIP Break Darshans Cancelled. |

Last Updated:Mar 08, 2026 5:58 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. మార్చి నెలలోఈ రెండు రోజులు బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు నిలిపివేసిన టిటిడి..! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో రెండు రోజులు…

Read More

Top10 News Today: ఈరోజు టాప్10 న్యూస్.. మీ కోసమే |

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరి పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్‌లోపు నగరంలోని డీజిల్‌ బస్సులను తొలగించి 100% ఏసీ ఈవీ బస్సులు ప్రవేశపెడతామని, విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి రూ.500 కోట్లు కాదు, రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. 2.’గివ్‌ హర్‌ స్పేస్‌’ కవిత నినాదం మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజూ మహిళలను…

Read More

డాడీ.. మమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించలేదా? కన్నీళ్లతో కుమార్తెల వీడియో వైరల్..! Womens Day Malladi Raju daughters video viral seeking justice in tears. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 6:17 PM IST మహిళా దినోత్సవం రోజున ఏపీలో మల్లాడి రాజు కుమార్తెలు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి రెండో పెళ్లి, తల్లి ఆత్మహత్య, తమ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జోక్యం కోరారు. + అమ్మ చనిపోయింది నాన్న నువ్వురావు మేమిద్దరం చనిపోతామంటూ ఇద్దరు యువతులు ఆవేదన మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

Read More

Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 6:27 PM IST Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద…

Read More

International Womens Day 2026: ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంపాదనే ఎక్కువ.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:08 PM IST International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని…

Read More

చేయి పనిచేయకపోయినా ఆత్మస్థైర్యం తగ్గలేదు.. జాతీయ స్థాయికి చేరిన విజయనగరం అమ్మాయి..!

పి. హేమవతి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జాన్నివలస గ్రామానికి చెందిన పారా క్రీడాకారిణి. బీటెక్ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. Source link

Read More

Tiger spotted in Kakinada district causing panic among residents. మూడేళ్ల తర్వాత ఆ జిల్లాల్లో పెద్దపులి రీఎంట్రీ.. ఆవు–దూడ బలి..ప్రజలకు అటవీశాఖ అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 3:04 PM IST కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. + కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన పెద్దపులి..పెడుతూ పెడుతూ దాడి ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో…

Read More

Miracle Bull: కలియుగాన్ని షేక్ చేస్తున్న ఎద్దు ప్రవర్తన.. ఇది సైన్స్‌కే సవాల్, అంతు చిక్కని మహిమ | ట్రెండింగ్

Last Updated:Mar 08, 2026 1:42 PM IST Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును  తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు. + చిత్తూరు జిల్లాలో కలియుగాన్ని షేక్ చేస్తున్న కర్ణాటక వింత దృశ్యం…ఇది సైన్స్ కే Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి…

Read More

ప్రతిరోజు అన్నదానం.. ఆకలితో ఉన్నవారికి ఆశగా మారిన కాకినాడ దంపతులు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 1:06 PM IST గొర్రెల శివరామకృష్ణ-సత్యవేణి దంపతులు రామకృష్ణ నగర్‌లో నిరుపేదలకు ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరస్వతి విద్యా సేవా సమితి ద్వారా ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందిస్తున్నారు. + ఏపీలో నిత్యం అన్నం పెడుతున్న అన్నపూర్ణలు..  ఆకలి అని అడగకముందే ఆకలిని గుర్తించి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఒక పెద్దావిడ మారిపోయింది. డబ్బు, ఆస్తి, భోగభాగ్యాలు ఇవన్నీ శాశ్వతం కావని, కానీ మన చేత్తో పెట్టిన పిడికెడు…

Read More

Bengal Yuva Sathi scheme: బెంగాల్‌లో యువ సాథి పథకం అమలు. నిరుద్యోగులకు నెలకు రూ.1,500. ఏపీ సంగతేంటి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

యువ సాథి పథకం: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగ్లార్ యువ సాథి’ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2026లో ప్రకటించారు. మొదట ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చనే ఉద్దేశంతో.. మార్చి 7నే దీన్ని ప్రారంభించి నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారని డెక్కన్ హెరాల్ట్ రిపోర్ట్ చేసింది. అర్హతలు…

Read More