Janhvi Kapoor in Tirumala | అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్

ప్రముఖ నటి జాన్వీ కపూర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు లేదా విశేష సమయాల్లో తిరుమల రావడం జాన్వీకి అలవాటు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధమైన లంగా ఓణి ధరించి తెలుగుమ్మాయిలా మెరిసిపోయిన జాన్వీని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అంతకుముందు ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి శ్రీదేవికి తిరుమల అంటే…

Read More

రంగోలి ద్వారా మహిళా శక్తికి గౌరవం.. విశాఖలో విద్యార్థినుల సృజనాత్మక ప్రదర్శన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 9:46 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో మహిళా దినోత్సవం సందర్భంగా రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సృజనాత్మక ముగ్గులతో మహిళా శక్తి, సమానత్వం, సామర్థ్యాన్ని ప్రతిబింబించారు. + ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ముగ్గులు పోటీలు ఒక శిశువుకు జన్మనిచ్చే అమ్మగా, తోడుండే చెల్లిగా, జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే భార్యగా ప్రతి రూపంలోనూ మహిళ ఈ సృష్టికి ప్రాణాధారం. మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక మహాశక్తి….

Read More

ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? సింగిల్ డోర్ & డబుల్ డోర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? Buying a Fridge in Summer Confusion Between Single Door vs Double Door. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 7:00 PM IST వేసవికాలంలో ఫ్రిజ్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ ప్రకారం, చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్, పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ అనుకూలం. 3 లేదా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్‌లు మంచివి. + మీ కుటుంబానికి ఏ ఫ్రిడ్జ్ కొనాలో ఎలా తెలుసుకోండి వేసవికాలం వచ్చిందంటే ఫ్రిజ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆహారం తాజాగా నిల్వ చేయడానికి, చల్లని నీరు…

Read More

వేసవి వేడికి మట్టి కుండలే బెస్ట్.. పలమనేరు టెర్రకోటకు దేశవ్యాప్తంగా డిమాండ్..! Palamaneru Terracotta High Demand for Clay Pots Known for Quality | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 06, 2026 7:44 PM IST వేసవిలో చల్లని నీటి కోసం పలమనేరు టెర్రకోట మట్టి కుండలు ప్రజాదరణ పొందుతున్నాయి. టెర్రకోట కేంద్రం 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తోంది. + వేసవి తాపానికి అడ్డుకట్టు వేసే బెస్ట్ మట్టి కుండలు ఇవే…!!!! వేసవి కాలం మొదలవుతూనే చల్లని నీటి కోసం మట్టి కుండల డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఉన్నప్పటికీ మట్టి కుండలో నిల్వ చేసే…

Read More

క్రికెట్ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో 7న జట్టు ఎంపిక పోటీలు..!

విజయనగరం జిల్లా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న విజ్జి స్టేడియంలో జరుగుతాయని పి. సీతారామరాజు తెలిపారు. క్రీడాకారులు తమ సొంత కిట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. Source link

Read More

Summer fruits: భానుడి భగభగల నుంచి రక్షణ.. వేసవిలో ఈ పండ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది..!

వేసవిలో పుచ్చకాయ, తాటి ముంజలు, మామిడి, కర్బూజ, నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనంతపురం నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read More

Arasavelli Surya Narayana Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల దివ్యస్పర్శ.. మార్చి 9, 10 ప్రత్యేక దర్శనం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 06, 2026 3:50 PM IST Arasavelli Surya Narayana Temple:ఉదయించే సూర్యుడి తొలి కిరణం దేవుడి పాదాలను తాకి, క్రమంగా శిరస్సువరకు చేరే ఆ దివ్య క్షణాన్ని ఊహించండి! భక్తి, విజ్ఞానం, శిల్పకళ అన్ని ఒకే చోట కలిసే ఆ అపూర్వ ఘట్టం ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీల్లో శ్రీకాకుళం సమీపంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కృతమవుతుంది. + Arasavelli Surya Narayana Temple Arasavelli Surya…

Read More

గుర్తు తెలియని దొంగల గుట్టు రట్టు.. రాజాం జంట చోరీ కేసులో మధ్యప్రదేశ్ నిందితుల అరెస్ట్..! Police Solve Twin Robbery Cases in Vizianagaram Rajam. |

Last Updated:Mar 06, 2026 2:19 PM IST విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. + రాజాంలో జంట చోరీ కేసులు ఛేదించిన పోలీసులు  విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు చివరకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి…

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 2:04 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు….

Read More

Tirumala: శ్రీవారి అభిషేక సేవలో కల్వకుంట్ల కవిత .. వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న నాయకురాలు |

Last Updated:Mar 06, 2026 10:47 AM IST Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. + TML KAVITHA Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి…

Read More