మొదటి సారి ఎమ్మెల్యేలు.. కానీ సభలో సీనియర్లకే సవాల్.. సమస్యలపై గళమెత్తిన ముగ్గురు మహిళా నేతలు..! Three Women MLAs Deliver Courageous Speeches in AP Assembly. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 10:59 AM IST ఏపీ అసెంబ్లీలో మిరియాల శిరీష దేవి, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. గిరిజనుల, రహదారుల, మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. + పొగడ్తలు కాదు పనిచేయాలి అసెంబ్లీలో దుమ్ములేపిన ముగ్గురు మహిళలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, సభలో వారు మాట్లాడిన తీరు సీనియర్ నేతలను…

Read More

AP News Updates: ఏపీలో రేషన్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్‌ల పెంపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! |

పొదనూర్ – బరోని ప్రత్యేక రైలు (రైలు నం. 06021/06022): ఈ నెల 16, 23 తేదీల్లో పొదనూర్‌లో ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బరోని చేరుకుంటుంది. రైలు నంబరు 06022 బరోనిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇది ఈరోడ్, సేలం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం,…

Read More

OLX Scam: క్యాబ్ డ్రైవర్ల అమాయకత్వమే పెట్టుబడి.. మాటల్లో పెట్టి మస్కా..ఈ ఓఎల్‌ఎక్స్ దొంగ మామూలోడు కాదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 7:18 AM IST రాజకీయ నాయకుడినంటూ పరిచయం చేసుకుని, డ్రైవర్లను నమ్మించి వారి పేర్ల మీదనే బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అజిత్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక వింత…

Read More

Telangana and AP Weather Forecast Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 08, 2026 5:55 AM IST AP and Telangana Weather Forecast Update: అసలే ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో.. వాతావరణంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దీనికి కారణం భూతాపమే. వేడి పెరిగే కొద్దీ.. వానలూ పెరుగుతాయి. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit – zoom.earth) ఆంధ్రప్రదేశ్ సముద్రం పక్కనే ఉండటం వల్ల.. బంగాళాఖాతంలో వచ్చే ప్రతీ మార్పూ…..

Read More

Vijayawada Weather Forecast: ఏపీలో భానుడి భగభగలు.. విజయవాడలో పెరగనున్న ఎండ తీవ్రత.. ఆ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:42 AM IST నేడు, ఆదివారం (మార్చి 8, 2026) రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం ముందస్తుగానే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారంలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు, ఆదివారం…

Read More

తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం.. ఇప్పుడు మంచి ఆదాయం.. యువకుడి ఐడియా అదుర్స్..! Puttaparthi youth Raja succeeds in photo framing business | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 07, 2026 1:16 PM IST శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన రాజా ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, నైపుణ్యంతో లాభాలు పొందుతున్నారు. + ఫోటో ఫ్రెమ్ వర్కులో రానిస్తున్న పుట్టపర్తి కుర్రాడు… పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను పదిలంగా నిలుపుకోవాలంటే ఫోటోలు ఎంతో ముఖ్యమైనవి. ఆ ఫోటోలను అందంగా భద్రపరచడానికి ప్రజలు ఇప్పటికీ ఫోటో ఫ్రేమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు….

Read More

గోదావరి ఏజెన్సీలో పులి టెన్షన్.. ఒకటేనా? రెండు పులులు ఉన్నాయా.. గ్రామాల్లో భయం భయం..!

గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచారం Rampachodavaram, Chinturu, Eleswaram Reservoir, Fokso Peta, Addateegala ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. Source link

Read More

Madhuri Reacts to the Cake Incident | కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి!| #local18V

కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమలలో కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో తనతో పాటు ఉన్న తనుజాను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాము ఎప్పుడూ…

Read More

అడవిలో అమ్మవారిని దర్శించి ముందుకు వెళితేనే క్రూర మృగాల నుంచి దాడి తప్పుతుంది

శ్రీ గడిబాపనమ్మ అమ్మవారు సీతపల్లి అడవుల్లో స్వయంభుగా వెలసి, భక్తులకు కాపాడే దేవతగా ప్రసిద్ధి. జాతర 14-18 తేదీల్లో జరగనుంది. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి లక్ష రూపాయలు విరాళం అందించారు. Source link

Read More