మొదటి సారి ఎమ్మెల్యేలు.. కానీ సభలో సీనియర్లకే సవాల్.. సమస్యలపై గళమెత్తిన ముగ్గురు మహిళా నేతలు..! Three Women MLAs Deliver Courageous Speeches in AP Assembly. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 08, 2026 10:59 AM IST ఏపీ అసెంబ్లీలో మిరియాల శిరీష దేవి, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. గిరిజనుల, రహదారుల, మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. + పొగడ్తలు కాదు పనిచేయాలి అసెంబ్లీలో దుమ్ములేపిన ముగ్గురు మహిళలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, సభలో వారు మాట్లాడిన తీరు సీనియర్ నేతలను…


