దూరపు విద్య పేరిట దందా..? ఆ జిల్లాలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వసూళ్లు అంటూ ఆరోపణలు..! Distance education misuse in AP Serious allegations against teachers. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 07, 2026 10:39 AM IST విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. + ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దోపిడీ పరీక్షల పేరుతో కోట్ల రూపాయల వసూల్?  ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం…

Read More

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More

Vijayawada: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి.. నలుగురు నిందితుల అరెస్ట్, 16 గ్రాముల MDMA స్వాధీనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:03 AM IST బెంగళూరు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి, ఇక్కడ చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు…

Read More

GVMC: పన్ను కట్టలేదో జప్తు ఖాయం.. బకాయిదారులపై జీవీఎంసీ కోరడా.. మార్చి 31లోపు క్లియర్ చేసుకోవాల్సిందే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 7:19 AM IST ముఖ్యంగా ఆస్తి పన్ను (Property Tax) చెల్లించకుండా మొండికేస్తున్న బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు రెవెన్యూ విభాగం రంగంలోకి దిగింది. ప్రతీకాత్మక చిత్రం GVMC: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆస్తి…

Read More

AP News Updates: ఏపీ ప్రజలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు.. సీఎం చంద్రబాబు ప్రకటన |

పథకాలకు సంబంధించి ప్రతీ కుటుంబానికీ రకరకాల కార్డులు కాకుండా.. కుటుంబం మొత్తానికీ ఒకటే స్మార్ట్ కార్డు ఉండేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల…

Read More

యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పార్క్.. ఎక్కడంటే..? NSIHPAP Ltd shipbuilding project worth Rs 29662 crore in Nellore. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 3:44 PM IST నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో 2,000 ఎకరాల్లో రూ.29,662 కోట్లతో NSIHP-AP Ltd. షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్. 50:50 భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. News18 ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా…

Read More

సైనిక నియామక ప్రకటన: అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

భారత సైన్యంలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సెట్విజ్ సీఈఓ వి. విశ్వేశ్వరరావు తెలియజేశారు. సైన్యంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక చక్కటి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు www.joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో చేరాలనుకునే వారు వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలు సైన్య అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read More

AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ లెక్కలు… ఏపీకి దక్కే ఆ ఛాన్స్‌పై ప్రచారం నిజమేనా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 5:29 PM IST చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే పరిమితం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైల్ ఫొటో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంగణంలో ఉన్న భారత్ మండపంలో జరుగుతున్న…

Read More

మహిళల ఐక్యతకు నిదర్శనం.. యోగా, రంగుల మధ్య మహిళా దినోత్సవ సంబరాలు..! Womens Day celebrations held grandly in Kakinada | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 06, 2026 6:35 PM IST మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో జోష్ యోగ టీం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మహిళలు యోగా, డాన్స్‌లతో ఆనందంగా పాల్గొన్నారు. + మహిళా దినోత్సవ వేడుకలు ఆడిపాడి సందడి చేసిన మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల…

Read More

వాడపల్లి వెంకన్నకు భక్తుల అపూర్వ కానుక.. 60 లక్షల బంగారు మకర తోరణం సమర్పణ..! Devotees offer gold Makara Torana worth 60 lakhs in Vadapalli | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 06, 2026 10:24 PM IST తణుకు భక్తులు రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి 60 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు మకర తోరణాన్ని సమర్పించారు. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. + వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అరవై లక్షలు విలువచేసే బంగారు మకర తోరణం అందించిన భక్ కలియుగంలో దైవ ఆరాధన, దైవ సేవల ద్వారానే మానవ జన్మ సార్థకం అవుతుందని పురాణాలు చెబుతుంటాయి. భగవంతుని సేవలో…

Read More