Tirupati: 19న శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఉగాది వేడుకలు.. ఈ సేవలు రద్దు |

Last Updated:Mar 17, 2026 8:21 PM IST Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. Tiruchanur Padmavathi Temple Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు…

Read More

Job Fair: టాప్ కంపెనీలు.. 800 పైగా ఉద్యోగాలు.. ఈ ఛాన్స్అస్సలు మిస్ అవ్వొద్దు..!

విశాఖపట్నంలో మార్చి 18న ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా. అపోలో ఫార్మసీస్, మెడ్ప్లస్, పేటీఎం వంటి కంపెనీలు పాల్గొంటాయి. 800కు పైగా ఉద్యోగాలు, వేతనం రూ.15,000-30,000. Source link

Read More

Top 10 News Today: ప్రపంచంలోనే జరిగిన టాప్ 10 వార్తలు.. తెలుగులో మీ కోసమే

Top 10 News Today: మార్చి 17వ తేదీ తెలుగు టాప్ టెన్ వార్తలు చూద్దాం. ఏపీ, తెలంగాణలో జరిగిన వార్తలు.. జాతీయం, అంతర్జాతీయంగా జరిగిన వార్తలు చిన్నగా మీకోసం మీ ముందుకు తెస్తుంది న్యూస్18 తెలుగు. Source link

Read More

అనకాపల్లి నూకాంబిక జాతరకు కట్టుదిట్టమైన భద్రత.. భక్తులకు భారీ ఏర్పాట్లు..! Nookambika Ammavari Jathara in Anakapalli Tight Security for Devotees. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 5:26 PM IST అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. News18 అనకాపల్లిలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో పట్టణం మొత్తం భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న…

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |

News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి. మహిళలకు ప్రసూతి సెలవులు:  పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ…

Read More

Heritage Foods: ఇచ్చేది 35 ఉద్యోగాలు. రాయితీ రూ.59కోట్లు. హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 1:23 PM IST Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్‌కి భారీ తాయిలాలు మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా?…

Read More

ధర్మవరం పట్టు చీరల డిజైనర్‌కు చైనాలో భారతీయ చేనేతకు ప్రాముఖ్యత కలిగించిన అరుదైన గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరియు ప్రత్యేక డిజైనర్ జూజుర్ నాగరాజు, చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వసంత్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతీయ చేనేత కళను ప్రదర్శించే అవకాసం కలిగింది. జూజుర్ నాగరాజు, పట్టు చీరల డిజైనింగ్‌లో ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డులు అందడం ద్వారా ఆయన కళకు గుర్తింపు లభించింది. ఈ వసంత్ మేళా ద్వారా,…

Read More

Snake Bite: పాముల్ని పగబట్టిన పెద్దాయన.. పాతిక సార్లు కాటేసినా తగ్గేదేలే..! | ట్రెండింగ్

Last Updated:Mar 17, 2026 12:45 PM IST Snake Catcher Story: పాముని చూస్తేనే ఎవరైనా భయపడతారు. అదే పాము కాటేస్తే జన్మలో పాము పేరు ఎత్తడానికి సాహసించరు. కాని ఈ పెద్దాయన ఇందుకు పూర్తిగా విరుద్దం. snake catcher story Snake Catcher: పాములు జనావాసాల మధ్య తిరిగే ప్రమాదకరమైన జీవులు. అయితే అవి కంట పడనంత వరకు ఎంతటి వారైనా ధైర్యంగానే ఉంటారు. ఒక్కసారి కంటి ముందు పాము కనిపిస్తే చాలు.. ఎంతటి…

Read More

Koil Alwar Thirumanjanam | తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 19న జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం (Ugadi Asthanam) పురస్కరించుకుని, నేడు అత్యంత వైభవంగా ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (Koil Alwar Thirumanjanam) నిర్వహించారు.#tirumalatemple #KoilAlwarThirumanjanam #brnaidu Source link

Read More