Humanity Story: ఆయన కోటీశ్వరుడు కాదు.. కానీ ప్రతిరోజు వందలాది మందికి సాయం.. ఆయనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 16, 2026 7:41 PM IST మహమ్మద్ ఇర్ఫా పాయకరావుపేటకు చెందిన వ్యక్తి, కాకినాడ జిల్లాలో నివసిస్తూ నిరుపేదలకు సహాయం చేస్తూ ‘సాయిబు గారు’గా ప్రసిద్ధి చెందారు. తన సంపాదనలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి, మానవత్వంతో జీవిస్తున్నారు. + సాయిబుగారు సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే కులం, మతం అనే సరిహద్దులను చెరిపేసి, మానవత్వమే పరమావధిగా జీవిస్తున్న అరుదైన వ్యక్తి మహమ్మద్ ఇర్ఫా. సాధారణంగా దానధర్మాలు అంటే కోటీశ్వరులు చేస్తారని మనం అనుకుంటాం,…


