Divyang shakti scheme: నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: * ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. * వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె…

Read More

Gold Silver Rates: విజయవాడలో పసిడి పరుగులు.. పెరిగిన బంగారం, వెండి ధరలు! |

ప్రముఖ వెబ్ సైట్ గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం మార్చి 17 (మంగళవారం) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.660 పెరిగి రూ.1,57,420 నుంచి రూ.1,58,080కి చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ.1,44,300 నుంచి రూ.1,44,900కి వచ్చింది. 18 క్యారట్ గోల్డ్ ధర రూ.490 పెరిగి…

Read More

YS Jagan: డ్రగ్స్ తీసుకున్న ఫస్ట్ ఎంపీ పుట్టా మహేష్: వైఎస్ జగన్

దేశచరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన మొదటి ఎంపీ పుట్టా మహేష్ అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు వల్లే టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని విమర్శించారు. Source link

Read More

ఏడాదికి ఒక్కసారి జరిగే మహోత్సవం.. ధారలమ్మ తల్లి జాతరలో భక్తి ప్రవాహం..! Kotha Amavasya Visakha Manyam to Kakinada Devotion Flow | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 3:56 PM IST కొత్త అమావాస్య సందర్భంగా విశాఖ నుంచి కాకినాడ వరకు శ్రీ ధారలమ్మ తల్లి ఆలయంలో భక్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గెడ్లబీడులో నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. + పులిపై కూర్చున్న ధారాళమును చూస్తే వళ్ళు జలవరించాల్సిందే కొత్త అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామాల్లో పండుగ శోభ వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో అయితే ఈ రోజు ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా మారుతుంది. ఏడాది పొడవునా…

Read More

Mohammad Irfa Saibugaru's Exemplary Service|ఈ సాయిబుగారి సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

మహమ్మద్ ఇర్ఫా సాయిబుగారు, పేదలు, నిరుపేదలు, కార్మికులకు ప్రతిరోజూ దానధర్మాలు చేసి, తన స్వస్థలం పాయకరావుపేట నుంచి కాకినాడకు వెళ్లి వారి కష్టాలు తీర్చుతారు. Source link

Read More

Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 4:30 PM IST CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. chandrababu CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన…

Read More

గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 8:01 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. + గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ,…

Read More

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం, మంటలు విస్తృతంగా వ్యాపించాయి

తిరుపతిలోని ఆటోనగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లో సమీపంలోని మరో షాపుకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్మబడింది, దీనితో స్థానికులు మరియు ఇతర షాపుల నిర్వాహకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను…

Read More

న్యూజిలాండ్‌లో జాబ్.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఏపీ యువతకు బంపర్ ఆఫర్..! New Zealand Internship Golden Chance for Srikakulam Youth |

శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పరిమితమైన ఉద్యోగ అవకాశాల మధ్య, న్యూజిలాండ్‌లోని ప్రముఖ హోటల్ గ్రూప్స్‌లో పనిచేసే అవకాశం రావడం యువతకు పెద్ద బ్రేక్‌గా భావించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ & బేవరేజెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, కులినరీ వంటి విభాగాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పని చేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. Source link

Read More

ఎండల మధ్య షాకింగ్ ట్విస్ట్.. ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్..! Weather change in Andhra Pradesh Rain and winds for four day | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 9:40 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ ప్రకారం, కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + ఏపీలో ఆ జిల్లాలకు 4రోజులు వర్షాలు..!  ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఎండలు మండుతున్న వేళలోనే ఆకస్మికంగా వర్షాలు పడనున్నాయన్న హెచ్చరిక ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. సంభవన వాతావరణం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు…

Read More