AP POLITICS: వాళ్లిద్దరినే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. రోడ్డెక్కి మరీ విమర్శలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 18, 2026 12:47 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. + AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వారు కొనసాగుతుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కారు. కోడిని కోస్తే జైల్లో పెట్టిన అధికారపార్టీ నేతలు మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు డ్రగ్స్‌కు ప్రధాన సూత్రధారులుగా మారితే మీరేం చేస్తున్నారు..?…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. బస్సులో వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ |

నేతలు దివ్యాంగులతో బస్సులో ఎందుకు ప్రయాణించారు?: మంగళగిరి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో కలిసి బస్సెక్కి 11 కి.మీ. ప్రయాణించారు. బస్సులోనే దివ్యాంగులతో మాట్లాడి, “ప్రజా ప్రభుత్వం వచ్చాక మీ బాగోగులు మారాయా?” అని అడిగారు. Source link

Read More

Kotha Amavasya 2026: కొత్త అమావాస్యరోజున జాతర.. మేకపోతు ధర పలుకుతున్న నాటు కోళ్లు |

బుధవారం అమావాస్య రెండు కలిసి వచ్చిన నేపథ్యంలో నాటుకోళ్లు అమ్మవారికి సమర్పించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు ప్రజలు చేరుకుంటున్నారు. దీనిలో బాగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మార్కెట్ ప్రాంతాలు నాటు కోళ్ల అమ్మకాలతో కిటికీటలాడాయని చెప్పుకోవచ్చు Source link

Read More

Tirumala: గ్యాస్ కొరతతో తిరుపతి, తిరుమలలో కష్టాలు మొదలు.. అమాంతం పెరిగిన వీటి ధరలు |

Last Updated:Mar 18, 2026 11:04 AM IST Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి వంటి పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండేది. + Tirumala Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి…

Read More

Vijayawada Weather Forecast: భానుడి భగభగలకు బ్రేక్.. నేటి సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం!

గడిచిన కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Source link

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:26 AM IST Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. + ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు పూర్తి Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు…

Read More

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సీసాల ధరలు పెరగనున్నాయి, దీనికి సంబంధించి సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ.

విజయవాడలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (APPDWMA) తాగునీటి సీసాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం, ఇరాన్-అమెరికా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడి పదార్థాల కొరత, పెట్స్, మూతలు, లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల మరియు రవాణా భారం పెరగడం వంటి అంశాల వల్ల తీసుకోబడింది. ఈ ధరల పెరుగుదల దాదాపు రూ. 25 వరకు ఉండనున్నది, ఒక కేసులో 12 లేదా…

Read More

Minister Nara Lokesh | స్కూల్లో మధ్యాన్న భోజనం తిన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews Source link

Read More

Vijayawada: బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 7:02 AM IST స్థానికంగా నివసించే 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా గాయాలతో ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని విచారించగా, పసి హృదయం ఎదుర్కొన్న నరకం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సమాజంలో బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న చట్టాలు మరోసారి తమ శక్తిని చాటాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి న్యాయస్థానం సరైన గుణపాఠం చెప్పింది. మూడేళ్ల…

Read More