పోలీసులకు చుక్కలు చూపించిన సైకో.. పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లి.. హైవేపై ఏం చేశాడంటే..! Palamaneru Police Patrolling Vehicle Hijacked Two Hour Tense. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 17, 2026 3:05 PM IST చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఒక వ్యక్తి పోలీసు వాహనం అపహరించి జాతీయ రహదారిపై దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. + చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం…పోలీసులకు,ప్రయాణికులకు రెండు గంటల సేపు చెమటలు పట చిత్తూరు జిల్లా పలమనేరు పరిసరాల్లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గంగవరం మండల కేంద్రం ఒక్కసారిగా…

Read More

Dharmavaram Handloom: ధర్మవరం పట్టు వస్త్రాలకు మరో అరుదైన గుర్తింపు.. ఇకపై శ్రీవారికి

Dharmavaram Handloom: ధర్మవరం చేనేత కార్మికులకు టీటీడీ శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి సేవలో ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. Source link

Read More

ఔషధ గని వేప అంతరించిపోతోందా? నగరాల్లో దొరకని వేపపువ్వు. Disappearance of neem trees | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:31 PM IST వేప చెట్లు నగరాల్లో కనుమరుగవడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. వేప పువ్వు ఉగాది పచ్చడిలో కీలకం. విశాఖపట్నం పర్యావరణవేత్తలు వేప మొక్కలను నాటి, సంరక్షించాలని సూచిస్తున్నారు. + ఉగాది వచ్చింది..! కానీ వేప పువ్వు కరువు అయ్యింది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాల్లో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు ఇప్పుడు నగరాల్లో కనుమరుగవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రతి…

Read More

విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More

ఉదయం వడగాల్పులు.. సాయంత్రం వడగళ్ల వానలు.. ఏపీలో వింత వాతావరణం! Andhra Pradesh diverse weather. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:56 PM IST మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఏపీలో వింత వాతావరణం..!  ఒక పక్క వడగాల్పులు , మరొక పక్క వడగళ్ల వానలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ…

Read More

కాణిపాకలో గ్యాస్ టెన్షన్.. అన్నదానంపై ప్రభావం..? అధికారులు ఏమంటున్నారంటే..?

కాణిపాక వినాయక ఆలయంలో గ్యాస్ కొరతపై భక్తుల్లో చర్చ. పాలకమండలి చైర్మన్ సురేంద్రబాబు, ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సమావేశం. 18 రోజులకు గ్యాస్ నిల్వలు ఉన్నాయని స్పష్టం. Source link

Read More

కలలు నిజం చేసిన సాహస యాత్రికుడు.. ప్రపంచ రికార్డ్ సాధించిన భారత యువకుడు..! Bhupathiraju Anmish Varma honored India with Guinness Record. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:49 PM IST విశాఖపట్నం సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ఏడు అగ్నిపర్వత శిఖరాలను వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఢిల్లీలో రిషి నాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ.., ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా…

Read More

Pet Bird Story: ఇంట్లో ఆ 2 చిలకలు చేసే సందడి పిల్లలు కూడా చేయరు.. ఆ ఫ్యామిలీకి ఆవే పాజిటివ్ ఎనర్జీ | ట్రెండింగ్

Last Updated:Mar 18, 2026 6:03 PM IST Pet Bird Story: ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడే అంటారు అందరు. కాని అదే స్థానంలో పచ్చని చిలకలు రెండు ఉంటే ఆ సందడి మరోలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీకి ఈ రెండు చిలకలే పాజిటివ్ ఎనర్జీ. + Parrot Lovers Pet Bird Story: పక్షులు, పావురాలను ప్రేమించే వ్యక్తులు, వాటిని పెంచుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కాకినాడకు చెందిన…

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ | New Regular Train Connects Visakhapatnam with Tirupati |

రైలు నెంబర్ 18508 తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ ఉన్నాయి. 11 గంటల నుంచి 16 గంటల్లో విశాఖపట్నం నుంచి…

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More