Kitchen Tips: పిండిలో పురుగులు పడుతున్నాయా? ఇలా చేస్తే రూపాయి ఖర్చు లేకుండా పోతాయి.. ఎప్పటికీ రావు
ఇంట్లో పిండి పదార్థాలకు పురుగులు పట్టకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సులభమైన సహజ సిద్ధమైన చిట్కాలు తెలుసుకోండి.. Source link
ఇంట్లో పిండి పదార్థాలకు పురుగులు పట్టకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సులభమైన సహజ సిద్ధమైన చిట్కాలు తెలుసుకోండి.. Source link
మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి…
Last Updated:Mar 15, 2026 12:24 PM IST Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రాణం తీసిన బైక్ పొగ ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే…
అసోం, కోల్కతా సభలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ విసుర్లు కోల్కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….
ఏలూరు సమీపంలో భార్యాభర్తల గొడవలో భర్తను బెదిరించేందుకు తల్లి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపింది, తెలియక తాగిన ఐదేళ్ల చిన్నారి రితికశ్రీ మరణించడంతో గ్రామం విషాదంలో మునిగింది. Source link
Last Updated:Mar 15, 2026 6:14 AM IST బంగారు పిచ్చుకల పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు. సబ్బవరం మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. + బంగారు పిచ్చుకలు కాపాడుకుందాం..! అవి లేకపోతే పర్యావరణానికె ముప్పు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న పక్షులలో ‘బంగారు పిచ్చుకలు’ (గోల్డెన్ స్పారోస్) ముఖ్యమైనవి. అయితే, ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, వ్యవసాయ పద్ధతుల కారణంగా ఈ పిచ్చుకల…
Last Updated:Mar 15, 2026 6:25 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభమయ్యాయి. జె. వెంకట్రావు, టి.పి. రాజగోపాల్, శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం ఉత్తరాంధ్ర ప్రజల కోరిన కోరికలు తీర్చే స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ముందున్న ధ్వజస్తంభం పీఠానికి పూర్తిస్థాయిలో స్వర్ణ తాపడం…
Last Updated:Mar 15, 2026 7:15 AM IST విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్లో పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్, ఇంధన సంస్థల ప్రతినిధులతో కూడిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. News18 వంటగ్యాస్ సరఫరాలో అవాంఛనీయ పరిస్థితులు, బ్లాక్ మార్కెటింగ్ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి….
ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్ కోసం పూటల తరబడి క్యూలైన్లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్లో నిలవాల్సి ఉండేది. Source link
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…