News Desk

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More

Shringar Vallabha Swami Grand Wedding | శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాలు

గోదావరి జిల్లాలో దివిలి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. Source link

Read More

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే…

Read More

Ontimitta Kodandarama Swamy Kalyanam: నేడు కోదండరాముని కల్యాణం.. నవమి నాడు కాకుండ ఈరోజు ఎందుకని ..?

Ontimitta Kodandarama Swamy Kalyanam: ఏపీలోని కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని చారిత్రక కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఈవేడుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల మార్చి 26న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5వరకు కొనసాగుతాయి. Source link

Read More

కుప్పకూలిన రష్యా విమానం – Visalaandhra

29 మంది మృతి మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏ ఎస్- 26 విమానం ప్రమాదానికి గురైంది. క్రిమియా మీదుగా వెళుతున్న క్రమంలో దాని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత అది కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో…

Read More

Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam Source link

Read More

Tiger Alert: ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి..? భయంతో వెనక్కి పరుగులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:12 AM IST Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. + ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి?భయంతో వెనక్కి పరుగులు Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో…

Read More

Live News Today: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్న ఆషా ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రూ.3 వేల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాకు రెండోసారి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయ్యాయి. గతంలో సమ్మె చేసినప్పుడు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత డిసెంబర్ నెలాఖరుకు చెల్లిస్తామని…

Read More

AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 6:47 AM IST AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More