News Desk

AP Weather Update: ఎండాకాలంలో అకాల వర్షాల ప్రభావం.. అమరావతి వాతావరణ కేంద్రం కీలక సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం , ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన వాయుమండల పరిస్థితులు ఈ మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…

Read More

Goods Train Derails Near Manubolu Nellore | నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు#nellore #trainaccident #andhrapradesh Source link

Read More

కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు.. కర్రల పొయ్యిలపై వంటలు.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయా..?

ఏపీలో అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు 2000 పైగా, విశాఖ గాజువాకలో గ్యాస్ బాయ్ 30 సిలిండర్లు మోసం, హోటల్స్ కర్రలపై వంటలు, ధరలు పెంపు Source link

Read More

22 నెలల శిశువు ధన్షిక మూడు రికార్డులు నమోదుచేసింది.

విజయనగరం: బొబ్బిలి మండలం కొత్తపెంటకు చెందిన 22 నెలల చిన్నారి ధన్షిక అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ వరల్డ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్‌లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించింది. రెండేళ్లు నిండకముందే మూడు ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. సిరికి లక్షుంనాయుడు, హారిక దంపతులు తల్లిదండ్రులు. ధన్షిక తన జ్ఞాపకశక్తితో, స్పష్టమైన ఉచ్చారణతో అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షరాలను, వాటికి సంబంధించిన పదాలను, సంఖ్యలను, వారాల పేర్లను, నెలలను, శరీర భాగాలను,…

Read More

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

Read More

Crime News: దారుణం.. 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు డ్రైవర్లు లైంగిక దాడి.. రాష్ట్రంలో మరో సంచలన కేసు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 5:47 PM IST ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా…. News18 కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. రోజూ పాఠశాలకు వెళ్లే 14 ఏళ్ల విద్యార్థినిని తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమెపై కోరికను పెంచుకుని, తరువాత తన…

Read More

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు – Visalaandhra

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు…

Read More

అక్రమ సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..! wife kills husband with lover sensation in chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:21 PM IST చిత్తూరు మొట్లచేను లో అక్రమ సంబంధం కోసం భార్య సూర్య ప్రియుడు తిరుపతి తో కలిసి భర్త బాలరాజు ను కత్తులతో హత్య, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య కథ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది….

Read More

రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ…

Read More

వేమన తిరునాళ్లలో కలకలం.. ఓ భక్తుడి తల పగల కొట్టిన పోలీసులు..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 31, 2026 10:03 PM IST కటారుపల్లి వేమన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పోలీసుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత, కార్యక్రమాలు నిలిపివేత + వేమన తిరునాళ్లలో భక్తుడి తల పగల కొట్టిన పోలీస్…. ప్రజాకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కటారుపల్లి వేమన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ముందుగా వేమన సమాధిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి…

Read More