News Desk

అమరావతిపై చంద్రబాబుది డ్రామా..: జగన్

అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు….

Read More

Record Temperatures: రికార్డ్ స్థాయిలో ఎండలు.. రోడ్లపై నిప్పుల కురిసినట్లే ఉంది అక్కడ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 5:29 PM IST Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే రోడ్లపైకి రావాలంటే భయందోళ  చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్లో ఈ ఎండ దాటికి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + ఏపీలో రికార్డ్ స్థాయిలో బానుడి ప్రతాపం.. రోడ్లపై నిప్పు రవ్వలు Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు….

Read More

ఇది మా యుద్ధం కాదు..ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు…

ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధానిమధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ముడిపడిన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశ వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇది మా యుద్ధం కాదు. ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దేశ ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తేల్చిచెప్పారు. ఇరాన్ తో యుద్ధంలో తమతో కలిసి రావడంలేదంటూ ట్రంప్…

Read More

Commissioner Controversy: కింది స్థాయి ఉద్యోగులపై బూతుల వర్షం.. పిఠాపురం కమీషనర్ ఆడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 4:39 PM IST పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్‌లో సానిటరీ ఇన్స్పెక్టర్‌ను తిట్టిన ఆడియో వైరల్, ఉద్యోగుల ఆందోళన, కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్ + పిఠాపురం మున్సిపల్ కమిషనర్ తిట్లు దండకం వింటే చెవులు మూసుకోవాల్సిందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలో కమిషనర్ మాటలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన ఆడియో వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. ఆయన కింద స్థాయి ఉద్యోగిని…

Read More

పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము

ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు….

Read More

Summer Special Trains: ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఈ రూట్‌లో కొత్త సర్వీసులు ప్రారంభం

Summer Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 5 నుంచి జూన్ 29 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణం సులభం అవుతుంది. Source link

Read More

పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…

Read More

మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త…

Read More

Tomato Farmers: టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు.. దేనికో ఈ వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Apr 01, 2026 1:20 PM IST ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. + టమాట రైతుల ఆవేదన.. గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు Tomato Farmers: ప్రస్తుతం…

Read More