News Desk

AP: ఏపీ రైల్వే రంగానికి భారీ ఊతం.. నిడదవోలు-దువ్వాడ మధ్య మరో 2 లైన్లు.. రూ. 9,889 కోట్లతో కేంద్రం గ్రీన్ సిగ్నల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రాజెక్టు ముఖ్యాంశాలు వార్త కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్టు మొత్తం 198 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఇప్పటికే 130 శాతం సామర్థ్యంతో నడుస్తుండటంతో, రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్తగా నిర్మించే 3, 4 లైన్ల వల్ల ఈ రద్దీ గణనీయంగా తగ్గనుంది. కవర్ అయ్యే జిల్లాలు: ఈ లైన్లు తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మరియు విశాఖపట్నం జిల్లాల గుండా వెళ్తాయి. కీలక నిర్మాణాలు: ఈ…

Read More

Nara Lokesh: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అంత ధర ఎందుకు? అందులో ఏం ఉంటుంది? |

సాధారణ ప్రజలపై ఇలాంటి ఖర్చు ప్రభావం భారీగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు క్రౌడ్‌ఫండింగ్‌పై ఆధారపడతాయి. పునర్విక కేసు లాగా సోషల్ మీడియా సహాయం అందుతుంది కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇండియాలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ఉంది కానీ ఫండింగ్ పరిమితం. ఇలాంటి చికిత్సలు బీమా పథకాల్లో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే,, ఇది పాపను పూర్తిగా కాపాడుతుంది. న్యూసిన్సెన్, రిస్‌డిప్లామ్ వంటి ఇతర చికిత్సలైతే జీవితాంతం కొనసాగాలి,…

Read More

Telangana: రియల్ ఎస్టేట్‌కి రెక్కలు.. తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Pawan Kalyan: ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్‌కి సర్జరీ.. స్పందించిన నారా లోకేష్.. అసలేమైంది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 19, 2026 5:10 AM IST AP DCM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం అధికారులతో సమావేశంలో తీవ్ర అస్వస్థత చెందారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్లు ఓ విషయం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్‌ పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. ఏమైంది?:…

Read More

Shocking Facts About Mangoes | సీజన్ వచ్చేసింది.. మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! | #local18V

వేసకాలం వచ్చిందంటే మామిడి పళ్ళుకి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో అద్భుతమైన రుచి కలిగిన పండు మామిడి పండు. వేసవికాలంలో తింటే ఎంతో ఆరోగ్య కరం. ఫలరాజంగా పిలువబడే మామిడి కోసం చిన్నపెద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తీపి పండు ఇప్పుడు మీ ఆరోగ్యానికి చేదు వార్తగా మారే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే మామిడి పళ్ల వెనుక ఎంతో అనారోగ్యం పొంగి ఉంది. మామిడి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో క్రిమిసంహారక మందులు కొట్టి…

Read More

Visakhapatnam: బర్త్ డే పార్టీకి పిలిచి యువతిపై దాడి.. ఆ అర్ధరాత్రి లాడ్జీలో అసలు ఏం జరిగిందంటే..? | ట్రెండింగ్

Last Updated:Apr 16, 2026 4:07 PM IST Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు. Visakhapatnam Visakhapatnam: విశాఖపట్నం విశాలాక్షినగర్‌లో యువతి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో శాంతికుమారి అనే యువతి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారంతో వివరాలు సేకరించారు. అయితే శాంతి కుమారి పుట్టిన రోజు…

Read More

25 నిమిషాల్లో బెంగళూరు.. 45 నిమిషాల్లో చెన్నై.. పలమనేరు డిమాండ్ వైరల్..!

చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పలమనేరు స్టేషన్ ఇవ్వాలని స్థానికులు భారీ ర్యాలీ, స్టేషన్ వస్తే ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని డిమాండ్ Source link

Read More

అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళితుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించలేదని రాబోయే ఎన్నికలలో జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మాదిగలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవులను కూడా మాదిగలకు కేటాయించాలని కోరారు. పక్క జిల్లాల్లో దళితులకు…

Read More

Modi Government: రూ. 9,889 కోట్లతో మోదీ మాస్టర్ ప్లాన్! ఏపీలోని ఆ జిల్లాల రూపురేఖలు మార్చబోతున్న మెగా ప్రాజెక్టు!

ఏపీకి మెగా ప్రాజెక్ట్. పలు జిల్లాల మీదుగా పనుల. దీంతో ఆయా జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి. Source link

Read More

ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి

రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున ​విశాలాంధ్ర – రాప్తాడు: పదవ తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్డీటీ సంస్థ అండగా ఉంటుందని రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. సంస్థ ప్రకటించిన ‘స్పెషల్ మరియు సెమీ స్కాలర్‌షిప్‌ల’ వివరాలను వెల్లడించారు. స్టేట్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రెండు రకాల స్కాలర్‌షిప్‌లకు, ప్రైవేట్…

Read More