Weather: సిన్లాకూ తుపానులో అనూహ్య మార్పు.. నేడు ఏపీ, తెలంగాణకు దంచికొట్టే వర్షాలు!

AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిన్న కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వడగళ్ల వానలు కూడా పడ్డాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇవాళ కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. పూర్తి వాతావరణ సమాచారం తెలుసుకుందాం. Source link

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 1:55 PM IST సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దకే అత్యాధునిక వైద్య సేవలు…

Read More

కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్‌కు జహీర్‌ఖాన్ సూచన

న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, జట్టులో కీలక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్‌కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్‌గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును…

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

Weather Update: పిడుగులతో కూడిన అకాల వర్షాలు.. వాతావరణంలో ఊహించని మార్పులు.. |

ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి…

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More

అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి – Visalaandhra

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని…

Read More

Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ దానాలు చేస్తే అనంత పుణ్యఫలాలు! |

Last Updated:Feb 21, 2026 1:35 PM IST ఫాల్గుణ మాసంలో దానధర్మాలు, గోదానం, అన్నదానం, వస్త్రదానం వల్ల భక్తులకు పుణ్యఫలాలు, శాంతి, సౌఖ్యం, వంశాభివృద్ధి కలుగుతాయని నేతేటి బాల సూర్యసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. Source link

Read More

Job Calendar: ఏపీ యువతకు ఉగాది కానుక.. వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే? | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 19, 2026 7:52 AM IST AP Job Calendar: ఏపీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ తీపి కబురు చెప్పింది. వేల సంఖ్యలో పోస్టుల భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈసారి శాఖలు పరంగా ఖాళీలు, నోటిఫికేషన్ తేదీలు, సిలబస్ అన్నీ పొందుపర్చారు. jobs AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను ప్రకటించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న…

Read More