Telangana and AP Weather Forecast Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 08, 2026 5:55 AM IST AP and Telangana Weather Forecast Update: అసలే ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో.. వాతావరణంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దీనికి కారణం భూతాపమే. వేడి పెరిగే కొద్దీ.. వానలూ పెరుగుతాయి. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit – zoom.earth) ఆంధ్రప్రదేశ్ సముద్రం పక్కనే ఉండటం వల్ల.. బంగాళాఖాతంలో వచ్చే ప్రతీ మార్పూ…..

Read More

Pawan Kalyan: ఇక ఏపీ వ్యాప్తంగా గ్రీన్ షాప్స్.. డీసీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. అవేంటి, లాభాలేంటి?

Andhra Pradesh: ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డీసీఎం పవన్ కళ్యాణ్ మరింత యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా చెయ్యాలనుకుంటున్నారు. అలాగే గ్రీన్ షాప్ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Source link

Read More

ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే…

Read More

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి…

Read More

Gangamma Goddess Head | 6 అడుగుల గంగమ్మ తల్లి శిరస్సు.. భక్తులకు గూస్బంప్స్ ఖాయం

అమ్మవారిజాతరలకు పెట్టిన పేరు చిత్తూరు జిల్లా, జాతరలు వస్తే చాలు ఆయ ప్రాంతాల్లో ఆచార అలవాట్లు,సంస్కృతి సాంప్రదాయాలు,కట్టు బాట్లతో జాతర వైభవం మిన్నట్టుకొంటుంది.కానీ ఇక్కడ జరిగే జాతర జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ స్పెషల్ చూసామంటే కళ్ళు చదరిపోవాల్సిందే.రాష్టంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి అమ్మవారి శిరస్సు ఎక్కడ లేదని భక్తులు లోకల్ 18 తో కొనియాడారు. Source link

Read More

Gas Cylinder: ఇలా అయితే ఎలా?… రూ. 2 వేలు ఇచ్చిన సిలిండర్ దొరకడం లేదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 6:28 AM IST ప్రస్తుతం చిన్నహోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లుస బిర్యానీ పాయింట్లకు గ్యాస్ కొరత ఒక పెద్ద సవాలుగా నిలిచింది. News18 విజయవాడలో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అవసరమైన గ్యాస్ సరఫరా కొరత కారణంగా వ్యాపారాలు సమస్యలకు గురవుతున్నాయి. చిన్నహోటళ్లు, వాహన టిఫిన్ సెంటర్లు మరియు బిర్యానీ, స్వీట్లు, పిండి వంటల వంటి సేవల ఆధారంగా వేల మంది…

Read More

ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు

అలా షాట్‌లు కొట్టడానికి తెగింపు ఉండాలి: శ్రేయస్ క్రీడలు: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఆరింట ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 భారీ పరుగులు చేసింది. ఇందులో యువ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. వీరిద్దరూ కలిసి 80 బంతుల్లో 186 పరుగుల…

Read More

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా: మరువకొమ్మ కాలనీలో నోటు పుస్తకాల పంపిణీ

​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : విద్యార్థుల విద్యాాభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, చదువుతోనే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ఉద్ఘాటించారు. జనసేన వీర మహిళ, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, వాల్మీకి సంఘం అనంతపురం నగర అధ్యక్షురాలు బోయ మంజుల ఆధ్వర్యంలో నగరంలోని 28వ వార్డు మరువకొమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.​ఈ సందర్భంగా టీసీ వరుణ్ తన చేతుల మీదుగా…

Read More

పోరాడే వాడిదే ఎర్రజెండా

30న కౌలు రైతుల కోసం విజయవాడలో భారీ ధర్నా చలో దిల్లీని విజయవంతం చేయాలిసీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణపెరిగిన ఎర్ర జెండా ప్రాముఖ్యత: ఈశ్వరయ్య విశాలాంధ్ర`పెనుగంచిప్రోలు/ వత్సవాయి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, పోరాడే వారిదే ఎర్ర జెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా ఉండాలని, పార్టీ చేపట్టన్ను ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారత కమ్యూనిస్టు పార్టీ…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More