Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

OLX Scam: ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కేటుగాడు చివరకు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 6:38 AM IST అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం OLX Scam: ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన దొంగ దొరికాడు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా…

Read More

నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….

Read More

ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి

రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున ​విశాలాంధ్ర – రాప్తాడు: పదవ తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్డీటీ సంస్థ అండగా ఉంటుందని రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. సంస్థ ప్రకటించిన ‘స్పెషల్ మరియు సెమీ స్కాలర్‌షిప్‌ల’ వివరాలను వెల్లడించారు. స్టేట్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రెండు రకాల స్కాలర్‌షిప్‌లకు, ప్రైవేట్…

Read More

అరటి తోట దగ్ధం..అన్నదాత కష్టం అగ్నికి ఆహుతి..

విశాలాంధ్ర, ఉరవకొండ..ఎన్నో ఆశలతో సాగు చేసిన అరటి తోట అగ్నికి ఆహుతికావడంతో ఓ రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకటరమణ కుటుంబానికి ఆధారంగా నిలుస్తుందనే ఆశతో ఐదు ఎకరాల్లో అరటి సాగు చేశారు. అయితే శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు తోటకు నిప్పంటించడంతో మొత్తం తోట మంటల్లో కాలిపోయింది. కొన్ని నెలలుగా శ్రమించి పెంచుకున్న అరటి చెట్లు కళ్లముందే అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసి రైతు కుటుంబ సభ్యులు…

Read More

Best Egg Laying Chicken Breeds: సంవత్సరం అంతా గుడ్లు పెట్టే కోళ్లు ఇవే.. లాభాలు బాటలో అక్కడి రైతులు | బిజినెస్

Last Updated:Apr 09, 2026 4:18 PM IST తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే కోళ్ల పెంపకం + Best Egg Laying Chicken Breeds Best Egg Laying Chicken Breeds: సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధన శాఖ , మత్యశాఖ శాస్త్రవేత్త…

Read More

జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం కోర్టులో జూలై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలతో విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్స్ సివిల్ చర్చ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి వెంకటేశ్వర్లు కోర్టు చాంబర్లో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే…

Read More

ఏపీలో తీవ్రమైన ఎండలు.. నైరుతిపై కీలక అప్ డేట్

ఏపీలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రాకపై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. #apweather #monsoon2026 #Weatherupdate Source link

Read More

అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్

తేల్చి చెప్పిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా శనివారం మలివిడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, తొలిదశ చర్చల మాదిరిగా ఈసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని తెహాన్ తాజాగా వెల్లడించింది.‘ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ…

Read More

హిజ్రా మల్లిక మృతి పై కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి…

Read More