Headlines

సీఎం నితీశ్ రాజీనామా?

పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు…

Read More

రామమందిర నిధుల కుంభకోణంపైన్యాయవిచారణ – Visalaandhra

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేవలం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో సరిపెట్టకూడదని, పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన…

Read More

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

YS Jagan: ఏపీలో ఉపాధి హామీ కుదేలేనా? జగన్ సంచలన ఆరోపణలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 21, 2026 3:11 PM IST MGNREGA: ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

Read More

3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! |

Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…

Read More

Fuel Limit in Tirumala | తిరుమలలో పెట్రోల్ పరిమితి.. బైక్లకు 1 లీటర్, కార్లకు 5 లీటర్లు

తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ.. మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. Sri Govindarajaswamy Temple. |

వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. Source link

Read More

Gas Cylinder Shortage in Anakapalli | గ్యాస్ సిలిండ‌ర్ కోసం జనాల తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడ‌వ‌రం మరియు రావికమతం మండలాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. సుమారు 500 మీటర్ల వరకు పొడవైన క్యూలైన్‌లో నిలబడి సిలిండర్ కోసం పడిగాపులు కాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

Grand Centenary Paidi Thalli Jatara Celebs | పైడితల్లి వంద వసంతాల జాతర మహోత్సవాలు

రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు నేత్రపర్వం, ఘటోత్సవం, ప్రత్యేక పూజలు, రాష్ట్ర పండుగగా గుర్తింపుతో మరింత వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read More