చిన్నారి హత్యపై కఠిన చర్యలు.. మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు..! |

Last Updated:Feb 17, 2026 8:27 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నారి హత్యపై వంగలపూడి అనిత, నారా లోకేష్ స్పందించారు. కులవర్ధన్ విచారణలో ఉన్నాడు. ప్రజా సంఘాలు కఠిన శిక్ష, వేగవంతమైన న్యాయం డిమాండ్ చేశాయి. Source link

Read More

తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. Source link

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More

Kurnool: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:07 AM IST తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న స్వార్థంతో, నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Kurnool: రక్తసంబంధాల కంటే ఆస్తిపాస్తులే మిన్న అనుకున్నాడో కిరాతక కుమారుడు. కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని ఆస్తి కోసం కడతేర్చాడు. తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి…

Read More

పుట్టపర్తిలో స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భూమిపూజ…

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపనకేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబురూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన…

Read More

AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే…

Read More

ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తా…

గొట్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అని గొట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు, పరిటాల శ్రీరామ్ సూచనలతో పేదల సేవలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు పాల్గొని అర్హులైన…

Read More

నీటి ఆదాకు నెటాఫిమ్‌తో కలిసి పనిచేస్తున్న అమెజాన్

బెంగళూరుః సుస్థిరమైన నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి ఆర్బియా ప్రెసిషన్ అగ్రికల్చర్‌లో భాగమైన నెటాఫిమ్‌తో కలిసి అమెజాన్ ఇండియా నేడు బెంగళూరు, హైదరాబాద్‌లలో కొత్త నీటి పొదుపు ప్రాజెక్టులను ప్రకటించింది. సంప్రదాయ వరద నీటిపారుదలని బిందు సేద్యంతో భర్తీ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టులు సంవత్సరానికి 325 మిలియన్ లీటర్లకు పైగా నీటిని ఆదా చేస్తాయని భావిస్తున్నారు. బిందు సేద్యం నీటిని నేరుగా మొక్కల వేళ్ళకు అందిస్తుంది, పంట దిగుబడిని కొనసాగిస్తూ వథాను గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశంలోని నీటి…

Read More

Traffic Issues: తిరుపతి నగరానికి ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. పూర్తి కావస్తున్న ఎల్సీ 107 అండర్ బ్రిడ్జ్ పనులు! |

Last Updated:May 14, 2026 4:06 PM IST Traffic Issues: తిరుపతి ఎల్సీ నం.107 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తిదశలో, కొత్త అప్రోచ్ రోడ్లకు రైల్వే శాఖ ఆమోదం, ఎంపీ మద్దిల గురుమూర్తి కృషితో ట్రాఫిక్‌కు ఉపశమనం ఆశాజనకం News18 ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నెంబర్ 107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి….

Read More

ప్రకృతి మధ్యలో మైండ్ బ్లోయింగ్ స్పాట్.. కొండలు, అడవుల మధ్య అద్భుత జలపాతం..! |

Last Updated:Apr 07, 2026 3:00 PM IST విజయనగరం సరియా జలపాతం బాహుబలి వాటర్ ఫాల్స్‌గా పాపులర్, మూడు జలపాతాలు, ట్రెక్కింగ్, 20 రూపాయల టికెట్‌తో కొత్త టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారుతోంది + బాహుబలి జలపాతాన్ని చూసేద్దాం రండి విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అరణ్యాల మధ్య ఉన్న సరియా జలపాతం ప్రస్తుతం పర్యాటకులకు కొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. ‘బాహుబలి వాటర్ ఫాల్స్’గా పేరుగాంచిన ఈ అందాల జలపాతం, తన…

Read More