Gold Silver Rates in Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా పడిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More

విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్‌స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి,…

Read More

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు…

Read More

Kotha Amavasya 2026: కొత్త అమావాస్యరోజున జాతర.. మేకపోతు ధర పలుకుతున్న నాటు కోళ్లు |

బుధవారం అమావాస్య రెండు కలిసి వచ్చిన నేపథ్యంలో నాటుకోళ్లు అమ్మవారికి సమర్పించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు ప్రజలు చేరుకుంటున్నారు. దీనిలో బాగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మార్కెట్ ప్రాంతాలు నాటు కోళ్ల అమ్మకాలతో కిటికీటలాడాయని చెప్పుకోవచ్చు Source link

Read More

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే |

ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన…

Read More

AP Weather Update: ఈ వేసవిలో భారీ అకాల వర్షాలు.. ఇదెక్కడి కాలం.. బ్రహ్మంగారు చెప్పింది నిజం అవుతుందా?

ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More