సంక్షేమ పథకాలకు తూట్లు – Visalaandhra

లక్షలాది కార్మికుల ఉపాధికి గండిమహిళా బిల్లు పేరిట రాజ్యాంగాన్ని మార్చే కుట్ర . మోదీ సర్కారుపై నిప్పులుచెరిగిన అమర్‌జిత్ కౌర్. సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారమని వెల్లడి. ఇప్పటికైనా చంద్రబాబు, నితీశ్ కళ్లు తెరవాలని హితవు విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: దేశంలో అట్టడుగు వర్గాలు లబ్ధి పొందుతున్న సంక్షేమ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోందని ఏఐటీయÖసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమల నుంచి కేంద్రం తప్పుకోవాలని భావిస్తోందని చెప్పారు….

Read More

Bellamkonda Sai Sreenivas | తిరుమలలో భట్టివిక్రమార్కతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన, నేరుగా పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బెల్లంకొండ సురేష్ కుటుంబం భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితో సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముచ్చటించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్…

Read More

Mega Job Mela: 500కిపైగా ఉద్యోగాలు.. రూ.40 వేల జీతం.. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 19, 2026 5:18 PM IST మే 20న విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా, QUCEV, Quess, Apollo వంటి కంపెనీలు 500కిపైగా ఉద్యోగాలు, 15 నుంచి 40 వేల జీతం, 18-35 ఏళ్ల వారికి అవకాశం News18 ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త . విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మే 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్…

Read More

బెంగాల్‌ను ముక్కలు చేసే కుట్రలు: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్‌లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి…

Read More

నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ

విశాలాంధ్ర – కడియం : సమాజంలో కష్టాలలో ఉన్నవారికి తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి అన్నారు. మండు వేసవిలో రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకుల కష్టాలను గుర్తించి చిరు సేవా సమితి తరపున పాదరక్షలు గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నివసిస్తున్న బాధితులకు పంపిణీ చేసినట్లు…

Read More

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 4:51 PM IST Alluri Sitarama Raju Waterfall Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీప మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున జారి పడిపోవడంతో ముగ్గురు బాలికలు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. News18 విహారయాత్రలో సరదాగా గడపాలని, ఆ జ్ఞాపకాలను సెల్ఫీ రూపంలో భద్రపరుచుకోవాలని అనుకోగా విధి మరోలా తలచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు…

Read More

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు…

Read More

పరిపాలన అధికారి ఆరోపణలపై విచారణ జరిపాం

కలెక్టర్ కు నివేదిస్తాం.. డి సి హెచ్ ఎస్ మధుసూదన్ విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పరిపాలన అధికారి పై వచ్చిన ఆరోపణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా తాను రావడం జరిగిందని డిసిహెచ్ఎస్ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగించడం జరిగిందని తెలిపారు. అనంతరం డిసిహెచ్ఎస్ మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల…

Read More

Tiger: ఏపీలో టైగర్ టూర్ ఆగట్లేదు.. రాజమండ్రికి రిలీఫ్.. రంపచోడవరానికి టెన్షన్.. ప్రజల్లో భయం..! operation tiger in rampachodavaram forests tension. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 7:18 PM IST రాజమండ్రి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి రంపచోడవరం వైపు కదలడంతో భయం, అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభం, పూణే నిపుణులు, పిసిసిఎఫ్ చలపతిరావు పర్యవేక్షణ + పులిగొడవ ఇక ముగిసినట్టేనా, రంపచోడవరం అడవిలో మత్తు గనులతో రెడీ రాజమండ్రి పరిసరాల్లో కొన్నిరోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పెద్దపులి ఇప్పుడు తన దారి మార్చింది. పాండవులమెట్ట సమీప కొండల్లో తిష్టవేసిన ఈ పులి, గత 24 గంటల్లోనే రంపచోడవరం వైపు…

Read More

Bandla Ganesh Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో బండ్ల గణేష్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా ముగిసిన తర్వాత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.#bandlaganesh #tirumalatemple #tirumala Source link

Read More