Annadata Sukhibhava: రైతులు రెడీగా ఉండండి.. ఆ రోజే అకౌంట్‌లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు..

రాష్ట్రంలో పంట సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం అందించే సాయం కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి ఆర్థిక భారంగా మారింది. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారంతో ఇక రైతుల కష్టం తీరినట్లే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… Source link

Read More

ఉగ్రముప్ప్పు – అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు…

Read More

విశ్వంభర ‘ట్రైలర’ సిద్ధం – Visalaandhra

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా ‘విశ్వంభర’పై పడింది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, వీఎఫఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. గతంలో విడుదలైన టీజర్‌పై అంతగా సానుకూల స్పందన రాకపోవడంతో సీరియస్‌గా తీసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సీజీ వర్క్‌ను…

Read More

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ…

Read More

Beautician Course: సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఫ్రీ గా ఇక్కడ కోర్సు నేర్చుకోండి.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 4:11 PM IST సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి వివరాలు ఇవే..!! ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల…

Read More

నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలుఅంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు…

Read More

Top 10 News: ప్రపంచవ్యాప్తంగా జరిగిన నేటి టాప్ 10 వార్తలు మీకోసమే.. ఇప్పుడే చూడండి |

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2. సీఎంలతో రేపు మోదీ సమావేశం పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై…

Read More

పూర్తి సహకారం

సీఎం రేవంత్విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్…

Read More

పేదలకు గుడ్‌న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం

పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి, జోన్ల పునర్వ్యవస్థీకరణ, భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు సంస్కరణలకు ఆమోదం లభించింది.ఈ విషయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతిప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటి వరకు 10 సంవత్సరాల తర్వాత మాత్రమే విక్రయించేందుకు అనుమతి…

Read More

Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 2:20 PM IST Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో…

Read More