Andhra Pradesh: మరో ఐదు నిమిషాల్లో గమ్యం.. అంతలోనే ఊహించని ప్రమాదం.. భార్యాభర్తల జల సమాధి.. ఎక్కడంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 5:41 AM IST తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: “మరో ఐదు నిమిషాలు ఓపిక పడితే ఇంటికి చేరుకుంటాం” అనుకున్న ఆ కుటుంబానికి కాలం కనికరించలేదు. కళ్లముందే ఇల్లు కనిపిస్తున్నా, మృత్యువు కాలువ రూపంలో వచ్చి ఆ దంపతులను కబళించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన…

Read More

Free Bus Scheme: దివ్యాంగులకు అదిరిపోయే వార్త.. ఈ 5 బస్సులతో పాటు ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 1:25 PM IST రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత. + ఈ ఐదు బస్సులతో పాటు ఏసీ బస్సు సైతం రాయితీతో వికలాంగులకు అవకాశం వివరాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో…

Read More

యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More

ఉరికొయ్యలు!

ఇరాన్అమెరికా ఉద్రిక్తతతో తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధనం, ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా మోదీ ప్రభుత్వం ప్రజలను, వ్యవస్థలను పొదుపు చర్యలు పాటించాలని కోరుతోంది. అయితే, ఈ పొదుపు చర్యల ప్రభావం దేశ వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే కారణాలు చాలా ఉన్నాయి. రైతులు bదుర్కొంటున్న సవాళ్లు ఒకే రకమైనవి కావు. అవి పెట్టుబడి నుండి మార్కెటిం>ù వరకు గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. అందులో…

Read More

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…

Read More

త్వరలోనే రివర్స్ మైగ్రేషన్

. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు….

Read More

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు…

Read More

Railway Connectivity: శ్రీకాకుళం ప్రజలకు శుభవార్త.. మూడు రైళ్లకు కొత్త హల్ట్.. ఇక ఇక్కడ ఆగనున్నాయి..!

శ్రీకాకుళం జిల్లాలో గుణుపూర్–విశాఖపట్నం, బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు హరిశ్చంద్రపురం, మందస రోడ్ వద్ద ఆగుతాయి. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం వద్ద హల్ట్ పొందింది. Source link

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..

ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జూన్ 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు నిర్వహిస్తున్నామని…

Read More