Andhra Pradesh: మరో ఐదు నిమిషాల్లో గమ్యం.. అంతలోనే ఊహించని ప్రమాదం.. భార్యాభర్తల జల సమాధి.. ఎక్కడంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 07, 2026 5:41 AM IST తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: “మరో ఐదు నిమిషాలు ఓపిక పడితే ఇంటికి చేరుకుంటాం” అనుకున్న ఆ కుటుంబానికి కాలం కనికరించలేదు. కళ్లముందే ఇల్లు కనిపిస్తున్నా, మృత్యువు కాలువ రూపంలో వచ్చి ఆ దంపతులను కబళించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన…


