apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ టెన్ తెలుగు వార్తలు..

Top 10 News Today: మార్చి 16వ తేదీ తాజా వార్తలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వార్తలే కాకుండా దేశీయం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇప్పుడు చూద్దాం. న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు. Source link

Read More

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర – Visalaandhra

తాడి ప్రకాష్సెల్: 9704541559 తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని…

Read More

పదవ తరగతి రీవాల్యుషన్ లో ఒక మార్కు పెరగడం.. పట్టణములో ప్రధమ కైవసం

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సీబా రామలింగయ్య మనవడు, ఆయుర్వేద డాక్టర్ శీబా నగేష్ గుప్తా, డాక్టర్ సిబా సంగీత కుమారుడు శీబా కేదార్నాథ్ గుప్తా పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 591 మార్కులు తేవడం జరిగింది. తదుపరి ఆ విద్యార్థికి సంతృప్తి లేకపోవడంతో రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకోగా 592 మార్కులను కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో యశోద స్కూల్లో ప్రధమగా రావడం, అదేవిధంగా ధర్మవరం టౌన్ లో రెండవ స్థానాన్ని కైవసం…

Read More

హెచ్ఐవి మృతులకు నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం : హెచ్ఐవి మృతులకు, ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం అనంతపురం వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ క్యాండిల్ లైట్ డే దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, శక్తి మైత్రి మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు…

Read More

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు…

Read More

నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..

– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్.. విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర…

Read More

హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ | Amazon to expand quick commerce service Amazon Now | టెక్ న్యూస్

Last Updated:Apr 27, 2026 1:07 PM IST అమెజాన్ ఇండియా తన అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సేవను 100 నగరాలకు, 1000కి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు విస్తరించేందుకు రూ 2800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. Amazon Now: హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ (ప్రతీకాత్మక చిత్రం) ఇంట్లో కూర్చునే క్షణాల్లోనే కిరాణా సరుకులు, ఫుడ్, అవసరమైన వస్తువులు డెలివరీ అవుతున్న ఈ కాలంలో, అమెజాన్…

Read More

తాడిపత్రిలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ…

విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న విఆర్ఓను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు హమీద్ ఖాన్, రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ—ఆలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతు వై. ప్రభాకర్ రెడ్డి భూమి మిగులు భూముల జాబితాలో చేరిందని తెలిపారు. ఈ భూమి పూర్వీకుల…

Read More

ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది-ప్రజల ప్రశంసలు అందుకున్న బడ్జెట్

తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ షన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు నిదర్శనం 2026-27 ఆర్థిక బడ్జెట్ అని, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడగు వేస్తుందని అందుకు కాంగ్రెస్ నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నానని, తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి…

Read More