మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More

ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమంను సందర్శించిన డీఈవో కిష్టప్ప

విశాలాంధ్ర -ధర్మవరం ; ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ధర్మవరం డివిజన్లోని సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ మున్సిపల్ హైస్కూల్ లో జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో కిష్టప్ప సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కార్యక్రమాన్ని నిర్దేశించిన లక్ష్యాలు గూర్చి మాట్లాడుతూ2026- 27 విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా విద్యార్థులు సాధించే విధంగా ఉపాధ్యాయులు సామర్థ్యాలు పెంపొందించుకొని, పాఠశాల స్థాయిలో సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చే ఈ శిక్షణ తప్పనిసరిగా పాఠశాలల్లో…

Read More

సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి రాష్ట్ర కన్వీనర్ సాయికుమార్ కి లాప్టాప్ కొనడానికి సత్యవేడు సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ పదివేల రూపాయలు విరాళంగా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్ రెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి సత్యవేడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్. ఏఐటీయూసీ సత్యవేడు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అన్నా దురై, చంద్ర.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…

Read More

Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!

విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. Source link

Read More

అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో గోల్డ్ రేట్స్ ఢమాల్.. భారీగా డౌన్.. ఇప్పుడు ఎంతంటే? |

గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు గత వారం రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత శనివారం రోజు పెరిగిన బంగారం ధరలు.. సోమవారం (మార్చి 9, 2026) నాడు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒకే రోజు తులం…

Read More

పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ – Visalaandhra

రూ.15,803 కోట్లతో ప్రాజెక్టు. రక్షణ, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు. నేడు భూమి పూజ. రక్షణ మంత్రితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక రంగం చేరనుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం…

Read More

సింహాచలంలో రాజవంశీయ దర్శనం.. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతుల ప్రత్యేక పూజలు..! Ashok Gajapathiraju couple visit Simhachalam temple spiritual splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 22, 2026 8:07 PM IST సింహాచలం ఆలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాజవంశీయ గౌరవం, భక్తి, సంప్రదాయాలు కలసి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. అప్పన్నను దర్శించున్న గోవా గవర్నర్  ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తకోటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న సింహాచలం ఆలయం నిత్యం భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తోంది. క్షేత్రరాజు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దివ్య సన్నిధి నిండా శనివారం ఓ విశిష్ట…

Read More

కేసీఆర్ ఒక మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవితతెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్ద తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడితెలంగాణ రాజకీయ యవనికపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం క్రితం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జనసముద్రం…

Read More

Tirumala Temple: తిరుమలలో సినీ ప్రముఖుల సందడి.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా..! |

Last Updated:May 10, 2026 11:38 AM IST తిరుమలలో ఆదివారం భారీ భక్తుల రద్దీ, టాలీవుడ్ దర్శకులు బోయపాటి శ్రీను, చందూ మొండేటి, శైలేష్ కొలను, నిర్మాత డి.వి.వి. దానయ్య, రుహాణి శర్మ దర్శనం, 81,512 మంది, హుండీ 3.23 కోట్లు + News18 కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో…

Read More