హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్…

Read More

విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More

భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం కూనవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Source link

Read More

Sorakaya Swamy Temple Narayanavanam: సొరకాయలే నైవేద్యం, మొక్కు చెల్లించేది వాటినే.. కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహిమ సీక్రెట్..! |

Last Updated:Feb 24, 2026 3:30 PM IST Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట ఆచారం ఉంది. సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు లేదా ఇతర పదార్థాలు సమర్పిస్తారు. + Sorakaya Swamy Temple Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం కుంభవృష్ఠి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 4:35 AM IST అయితే, ఎండలతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. విజయవాడలో శుక్రవారం ఉదయం నుండే ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. Weather Update Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రం విజయవాడలో శుక్రవారం (మార్చి 27, 2026) నాడు ఎండలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ…

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

New National Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే రెడీ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 12:51 PM IST New National Highway: నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు. ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే New National Highway: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలకు…

Read More

Fishermen Hit Jackpot with Rare Fish Catch | మత్స్యకారులను మహారాజుగా మార్చిన అరుదైన చేప | #local18V

కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు…

Read More