Headlines

రోగులకు సేవచేయుట మా ప్రధాన లక్ష్యం..

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యము అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి రోగులకు, సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా…

Read More

కన్నీళ్లు తెప్పించిన ఘటనలు.. కుటుంబ సమస్యలే ప్రాణాలు తీశాయి. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:27 AM IST ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి, తెలంగాణ జమ్మికుంటలో వేర్వేరు ఘటనల్లో తల్లి కూతురు, పూజ కుమారి ఆత్మహత్య, కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి దారుణ పరిణామాలు చూపించాయి ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న చిన్న కారణాలు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి. పల్నాడు జిల్లా…

Read More

TTD Services: శ్రీవారి భక్తులకు వడదెబ్బ తగలకుండా టీటీడీ కవచం.. మొబైల్ వాటర్ డ్రమ్స్‌తో టీటీడీ సేవలు! |

Last Updated:Apr 12, 2026 1:50 PM IST తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత. + ఎండలోనూ భక్తులకు చల్లని సేవ మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా తాగునీరు..! తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి…

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి – Visalaandhra

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని…

Read More

డీఆర్‌డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్‌డీఓ సొంతం చేసుకుంది.పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది.ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించారు.ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణాన్ని…

Read More

గల్ఫ్ దేశాల అభ్యర్థన…ఇరాన్‌పై దాడి నిలుపుదల: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను నిలుపుదల చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు దాడి నిర్ణయాన్ని తాజాగా ఆయన పక్కన పెట్టేశారు. ఈ మేరకు ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్‌లో పోస్టు ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. ఇరాన్‌పై మంగళవారం సైనిక దాడికి ప్రణాళిక వేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే, తెహ్రాన్‌తో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నందున… దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకుల నుంచి తనకు ప్రత్యక్షంగా…

Read More

CM Chandrababu: అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ.. ఇకపై రాజధానిని మార్చడం ఎవరి తరం కాదు: చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 8:39 PM IST CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. cm chandrababu CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు…

Read More

AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ లెక్కలు… ఏపీకి దక్కే ఆ ఛాన్స్‌పై ప్రచారం నిజమేనా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 5:29 PM IST చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే పరిమితం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైల్ ఫొటో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంగణంలో ఉన్న భారత్ మండపంలో జరుగుతున్న…

Read More

నేటి ముఖ్యమైన వార్తలు: సంక్షిప్త అవలోకనం

ప్రస్తుత తాజా వార్తల సారాంశం: ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలంటూ ప్రకటన చేయడంతో ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్‌పై ప్రధానమంత్రి మోదీని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ పై ఒక కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, రామ్ పోతినేని వివాహం గురించిన వార్తలకు ప్రజల నుండి స్పందనలు అందుతున్నాయి. నూతన వధూవరులకు శుభాకాంక్షలు…

Read More