నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల సిలిండర్‌పై రూ.42 భారం

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.42మేర పెంచినట్లు తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కోల్‌కతాలో ఈపెంపు మరింత ఎక్కువగా ఉండి రూ.53.50గా నమోదైంది.అలాగే ఐదుకిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.11చొప్పున పెంచారు.అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.దేశంలో ఎల్పీజీ రిటైల్ ధరలను సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్…

Read More

Today Top 10 News: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ.. విజయ్ ప్రభంజనం | తెలంగాణ వార్తలు

నటుడు, టీవీకే అధినేత విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తానే ‘సూపర్ హిట్’ అని నిరూపించుకున్నారు. 2. బెంగాల్ విజయంపై మోదీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల ఫలితాలు చరిత్రలో…

Read More

రాజ్యసభ సీట్లపైకసరత్తు కొలిక్కి – Visalaandhra

రెండేళ్ల పాలన, ఎసఐఆర్‌పై ఎన్డీయే చర్చరాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుంది. మÖడు రోజులే మిగిలివుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠత ఎక్కువైంది. ఇదే క్రమంలో కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాజ్యసభ సీట్లు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎసఐఆర్ నిర్వహణ, ఓటర్ల నమోదులో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రెండేళ్ల పాలన పూర్తిపై ప్రజల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల…

Read More

Vijayawada: సామాన్యుడిపై యుద్ధ భారం.. భారీగా పెరిగిన కుకింగ్ ఆయిల్, గ్యాస్, చికెన్ ధరలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 6:34 AM IST యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం, ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఎక్కడో ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం పరోక్షంగా తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలపై పెనుభారాన్ని మోపుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం, ఎగుమతి-దిగుమతులపై ఆంక్షలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం…

Read More

High Court: మదనపల్లె మున్సిపల్ అధికారిణికి హైకోర్టు షాక్.. పల్లవిపై అరెస్ట్ వారెంట్ జారీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 13, 2026 7:50 PM IST High Court: అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపల్ ఆర్ఓ పల్లవిపై విధుల్లో నిర్లక్ష్యం కోర్టు ధిక్కరణ ఆరోపణలతో హైకోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మదనపల్లె ఆర్ఓ పల్లవి కి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే…!!!  అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (RO) పల్లవికి రాష్ట్ర హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించడం,…

Read More

ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు లయన్స్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిర దాతలుగా కీర్తిశేషులు లయన్ గవ్వల (లడ్డు)…

Read More

భారత్`పాక్ అణు యుద్ధం నివారించా – Visalaandhra

. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్…

Read More

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

Read More

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ..!

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వసంతోత్సవాలకు నాంది పలికే ఈ పూజా కార్యక్రమం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. Source link

Read More