ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు..విజయ్ ఎన్నికల విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ఃతమిళగ వెట్రి కళగంః (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఁతన…

Read More

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

National News Updates: బీహార్‌కి గుడ్‌పై.. నీతీశ్ కుమార్ ఆసక్తికర ట్వీట్.. ఇక రాజ్యసభకు..! |

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీర్ఘకాలంగా (20+ సంవత్సరాలుగా) ప్రజలు తనపై చూపిన విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ అభివృద్ధి, గౌరవం కోసం సేవ చేశానని, ప్రజల బలంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్లమెంటరీ జీవితం మొదలైనప్పటి నుంచి బిహార్ రెండు సభలతో పాటు.. పార్లమెంట్ రెండు సభల సభ్యత్వం కలిగి ఉండాలనే ఆకాంక్ష తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఈసారి…

Read More

యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం

నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా…

Read More

ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!

తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌ మండలం తీవ్రంగా వేడెక్కగా, అదే జిల్లాలో దహేగాం, సిర్పూర్‌(యు) మండలాల్లో కూడా వడగాలులు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిర్మల జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలో మూడు, రంగారెడ్డి జిల్లాలో మూడు, సిద్దిపేట్ జిల్లాలో నాలుగు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచాయి. దస్తురాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతరాష్ట్రంలో అత్యధిక…

Read More

Dairy Farming Tips: పాడి పశువుల్లో పాల దిగబడి తగ్గుతుందా.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ అంటున్న వైద్యులు |

Last Updated:Mar 27, 2026 10:33 AM IST Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడానికి కారణాలు చెప్పారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. + పాడి పశువుల్లో  పాల దిగబడి తగ్గుతుందా అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా…

Read More

కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు

విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి,…

Read More

Strange Weather in srikakulam district | ఆ జిల్లాలో వింత వాతావరణం.. ఒకే రోజు ఎండ, వాన! | #local18V

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేకువ జామున మంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా, మధ్యాహ్నం సమయానికి మండే ఎండలు వేధిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు తీవ్రంగా మండిపడటంతో రోడ్లపైకి రావడానికి…

Read More

పెట్రోల్ ఇస్తారా? చస్తారా?

. తిరుపతిలో సీపీఐ నేతల వినూత్న నిరసన. హాజరైన నారాయణ, ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషను ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండు చేశారు. తిరుపతిలో సోమవారం సీపీఐ నేతలతో కలసి పెట్రోలు బంకుల వద్ద వారు నిరసన తెలిపారు. అంతకు మునుపు నగరంలోని వైఎసఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్డులోని పెట్రోలు బంకు వరకు పెట్రోలు లేని…

Read More

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు…

Read More