వ్యక్తి అదృశ్యం.. ఎక్కడైనా కనపడితే సమాచారం ఇవ్వండి.. వన్టౌన్ సీఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పార్థసారథి నగర్ కు చెందిన 43 సంవత్సరాల వయసు గల శివగంగ తప్పిపోయారని వన్టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. మండల పరిధిలోని నిమ్మలకుంట పల్లెకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని వారు తెలిపారు. ఈ వ్యక్తి ఎక్కడైనా కనపడితే సెల్ నెంబర్ 9440796831 కు గాని శివ ఫోన్ నెంబర్ 8074198144 కు సంప్రదించాలని తెలిపారు. Source link

Read More

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు,…

Read More

Tirumala Traffic: తిరుమల భక్తులకు శుభవార్త.. అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 1500 కోట్లతో హైటెక్ వ్యవస్థ! |

Last Updated:May 10, 2026 1:47 PM IST Tirumala Traffic: తిరుపతి అలిపిరిలో రూ 1500 కోట్లతో ITMS ఏర్పాటు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, AI కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో తిరుమల ట్రాఫిక్, భద్రత మెరుగుదల News18 తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని అలిపిరి వద్ద సుమారు రూ. 1500 కోట్లతో భారీ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్…

Read More

మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More

తిరుపతిలో దివ్య పుష్పయాగం: మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేక పూజలు.

తిరుపతి: ఊంజల్ మండపంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. స్వామివారికి ప్రత్యేకంగా పుష్పయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులను ఉపయోగించారు. మొత్తం మూడు టన్నుల పుష్పాలను ఈ యాగంలో వినియోగించారు. పుష్పాల పరిమళంతో ఆలయ ప్రాంగణం సుగంధభరితంగా…

Read More

Suicide: పెళ్లైన 22 రోజులకే భర్త అక్రమ సంబంధం బట్టబయలు.. మనస్తాపంతో నవవధువు బలవన్మరణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 5:28 PM IST కాకినాడ జిల్లా గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, భర్త గాది కోటేశ్వరరావు అక్రమ సంబంధం బాధ తట్టుకోలేక పెళ్లి తర్వాత 22 రోజుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు దర్యాప్తులో ఉంది News18 ఏప్రిల్ 25న పెళ్లి పీటలెక్కిన ఓ నవవధువు… మే 17 నాటికి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త తనను మోసం చేశాడనే బాధను తట్టుకోలేక, ఆ యువతి…

Read More

ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ… పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్…

Read More

టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర – Visalaandhra

ఎమ్మెల్యే ఫిర్యాదుతో వెలుగు చూసిన వైనంచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల…సిద్ధంగా ఉండండి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని తన పార్టీ వర్గాలకు పిలుపు ఇవ్వడం తాజా పరిణామాలకు మరింత ఊతమిస్తున్నట్లు కనపిస్తోంది. కాగా, టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు నిఘా విభాగం వెల్లడించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు…

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More