Headlines

Today Top 10 News: యుద్ధం ఇంకా ముగియలేదు.. ఉక్రెయిన్‌లో రోబో సైనికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా మారి సీమాంధ్ర ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి పోలవరం వరకు ఆయనపై విమర్శలు చేస్తూ, రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రేవంత్ సీఎం కావడం కూడా కేసీఆర్ చేసిన పుణ్యం వల్లేనని అన్నారు. ————————- 2.మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కూడా నక్సలైట్లలా కనుమరుగవుతుందని విమర్శించారు….

Read More

AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 2:10 PM IST Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. News18 తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు…

Read More

డ్రోన్ నిఘాతో జూద స్థావరంపై పోలీసుల దాడి..ముగ్గురు అరెస్ట్.. నగదు స్వాధీనం

విశాలాంధ్ర, చిలమత్తూరు..జూదం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతలపల్లి గ్రామ శివారులో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.చిలమత్తూరు ఎస్సై శ్రీధర్ పోలీసు సిబ్బందితో కలిసి డ్రోన్ సర్వైలెన్స్ సహాయంతో నిర్వహించిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి…

Read More

ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత

విశాలాంధ్ర-​రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.​అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.​కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి…

Read More

National News Updates: ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.. మార్చిలో షెడ్యూల్ |

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ఇందుకు ఎలక్షన్ అధికారులు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ నెలలో వేర్వేరు తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు మే, జూన్‌ నెలల్లో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఇక్కడ పోలింగ్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారులు పర్యటించి, అన్ని వివరాలూ చెక్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గత…

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More

రాష్ట్రవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం! Veteran Journalist Awards. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…

Read More

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం – Visalaandhra

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో…

Read More

పిసిపిఎన్డిటి అమలులో మహిళా పోలీసులు భాగస్వామ్యం కావాలి

జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ లింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలులో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మహిళా సంక్షేమ సిబ్బంది, మహిళా పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై మహిళా పోలీస్ లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు….

Read More

Dhavaleswaram Barrage: రాజమండ్రి గోదావరిపై నిర్మించిన కాటన్ బ్రిడ్జి.. ఉపయోగించిన పరికరాలు ఇవే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 13, 2026 4:03 PM IST Godavari Bridge History: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. + Dhavaleswaram Barrage Dhavaleswaram…

Read More