సాయికృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ..

కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణం (లాకప్ డెత్) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను…

Read More

చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లి ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ వైసీపీ చేపట్టిన చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు… ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై విరుచుకుపడ్డారు. రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఁవచ్చే ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం, ఇది రాసుకోండిఁ…

Read More

Job Mela: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. విశాఖలో ఈనెల 17న భారీ జాబ్ మేళా.. అర్హతలు ఇవే! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 16, 2026 6:41 AM IST అక్కడికక్కడే ఉద్యోగాలకు ఎంపిక చేసే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత తమ ప్రతిభను చాటుకుని సొంత జిల్లాలోనే ఉపాధి పొందేందుకు ఇది ఒక మంచి వేదిక. job mela Job Mela: ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఒక అద్భుత అవకాశం లభించనుంది. ఈనెల 17వ తేదీన (మంగళవారం) కళాశాల ప్రాంగణంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్…

Read More

ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకు ?

చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు… ఇప్పుడు ముగ్గురు…

Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా…

Read More

పుస్తకాలు లేకుండా చదువు.. పలమనేరు లో కొత్త తరహా ప్రీ స్కూల్ ప్రారంభం..! Future On Preschool Palamaner | చిత్తూరు వార్తలు (Chittoor News)

పలమనేరు లో ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ప్రారంభం, జర్మన్ టెక్నాలజీ ఆధారిత ప్లే బేస్డ్ విద్య, ఏప్రిల్ 20 నుంచి సమ్మర్ క్యాంప్, జూన్ నుంచి రెగ్యులర్ క్లాసులు. ఇప్పటివరకు ఫ్రాంచైజీ అంటే టీ స్టాల్స్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ అవుట్‌లెట్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ విద్యా రంగానికీ విస్తరించింది. పలమనేరు పట్టణంలో కొత్తగా ప్రారంభమైన “ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్” ఈ మార్పుకు నిదర్శనం. జాతీయ రహదారిపై…

Read More

మొదటి త్రైమాసికంలో బలమైన అమ్మకాలను నమోదు చేసిన టాటా మోటార్స్

ముంబై: 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) నమోదైన 85,606 యూనిట్లతో పోలిస్తే, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1 ఎఫ్ వై26) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 1,08,488 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025లో నమోదైన 30,238 యూనిట్లతో పోలిస్తే, జూన్ 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్మకాలు 40,805 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2026లో ఎంహెచ్ ఎండ్ ఐ సి వి (మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు) దేశీయ…

Read More

ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల…

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More