నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం

​– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ​ అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన…

Read More

AP Class 10 Board Exams 2026 Begin | ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

TTD నూతన కాటేజీ డొనేషన్ పాలసీ.. పూర్తి పారదర్శకతతో దాతలకు గదుల కేటాయింపు ! |

ఇక టీటీడీ నూతనంగా తీసుకొచ్చిన ‘కాటేజ్ డొనేషన్ పాలసీ’ విషయానికొస్తే, పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి పూర్తి పారదర్శకతతో దీనిని రూపొందించారు. విరాళాలు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకొచ్చారు. నూతన గెస్ట్ హౌస్ లేదా కాటేజీ నిర్మాణానికి టీటీడీ అనుమతి ఇచ్చిన వెంటనే, దాతలు తమ నామినీని అధికారికంగా నియమించుకునే సదుపాయాన్ని ఈ కొత్త విధానం కల్పిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి అతిథి గృహంలో…

Read More

విజన్ లక్ష్యాలతోవీబీ జీ రామ్‌జీ – Visalaandhra

ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయండిపథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి :స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబరులో వీబీ జీ రామ్ జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం…

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. దీంతో ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్యమార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో ఇంధనరవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఖతార్‌లోని రాస్ లఫాన్ నౌకాశ్రయం నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వంటగ్యాస్‌ను తరలిస్తున్న ఃసిమిః నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణసమయంలో ఈనౌక…

Read More

ఫలితాలే ముఖ్యం…

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం కింద గత ఏడాది రూ.2,500 కోట్లు మంజూరు చేస్తే, ఇప్పుడు 2.0 కింద రూ.5,700 కోట్లు, అడివితల్లి బాటకు రూ.1,005 కోట్లు, సాస్కికి రూ.2,123 కోట్లు.. మొత్తం…

Read More

సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు…

Read More

Fuel Shortage: ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల హడల్! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 26, 2026 11:22 AM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, రైతుల సాగు దెబ్బతింది, ప్రభుత్వం వైఫల్యమని విపక్షాల విమర్శ + ఏపీలో డీజిల్ కొరత పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరుతున్న రైతులు ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సెగలు పుడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికార యంత్రాంగం “కొరత…

Read More