బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 6:47 PM IST చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు News18 బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన…

Read More

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు..! Ugadi Festival in Tirumala TTD VIP Break Darshans Cancelled. |

Last Updated:Mar 08, 2026 5:58 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. మార్చి నెలలోఈ రెండు రోజులు బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు నిలిపివేసిన టిటిడి..! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో రెండు రోజులు…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…

Read More

Bahubali Mangoes | బాహుబలి మామిడి పండ్లు.. వీటిని ఎప్పుడైనా చూశారా?

మామిడి పండ్లు అనగానే ముందుగా అందరికి గుర్తుకువచ్చేవి బంగినపల్లి రకాలు. ఇంకా ఈ మామిడి పండ్లలో తోతాపురి, మల్లిక, నీలం, దశేరి, కేసరి వంటి ఎన్నోనోరూరించే రకాలు ఉన్నాయి. అయితే మామిడి పండ్ల సీజన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు భిన్నమైన రంగు, రుచి, పరిమాణాల్లో మామిడి పండ్లు లభిస్తాయి. ఇందులో భారీ పరిమాణంతో ఉన్న మామిడి పండ్లు ప్రస్తుతం ఆదిలాబాద్ కు వచ్చాయి. వీటిని చూసిన వినియోగదారులు ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి భారీ పరిమాణాన్ని చూసి…

Read More

నెతన్యాహూ యుద్ధ పిపాసకు బాల్యం బలి

“గజా అంతా తీవ్రవాదులే. అక్కడ పుట్టిన ప్రతి పిల్లా పుట్టుకతోనే తీవ్రవాది.”ఇవి నిస్సిం వటూరీ మాటలు. “గజాలో ప్రతి పిల్లా, ప్రతివాడూ మనకు శత్రువే. మనం గజాను ఆక్రమించి వలసరాజ్యంగా మార్చాలి. అక్కడ బాలలు ఎవరూ మిగలకూడదు. అంతకంటే విజయం ఏమీ లేదు.” ఇది ఇస్రాయెల్ మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫెగ్లిన్ అభిప్రాయం. “నా చిన్నప్పుడు నేను మా పాఠశాలను పేల్చేయాలనుకునే వాడిని. ఈ రోజు ఓ పాఠశాలను పేల్చేస్తున్నాను” ఈ మాటలన్నది ఓ ఇస్రాయెలీ…

Read More

యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్‌కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని…

Read More

Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం అలర్ట్.. ఏపీ, తెలంగాణకు వరుస వర్షాలు! |

మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా…

Read More

అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

సహజ సంపదకు ఎసరు! – Visalaandhra

. కొండలను పిండి చేస్తున్న మాఫియా. యదేచ్ఛగా నల్లరాయి, గ్రానైట్, తెల్లరాయి తవ్వకాలు. అడవుల విధ్వంసం, పర్యావరణానికి విఘాతం. బినామీల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు. కళ్లప్పగించి చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొండలను పిండి చేస్తూ, అడవులను విధ్వంసం చేస్తూ, పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మైదాన ప్రాంత బడా వ్యాపారులు. ఐదవ…

Read More