Vizag Expo 2026: విశాఖ వాసులకు పండగే.. రాష్ట్రంలో తొలిసారిగా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ షో.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 2:28 PM IST విశాఖపట్నంలో ‘వైజాగ్ ఎక్స్‌పో 2026’ ప్రారంభమైంది. AU గ్రౌండ్స్‌లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణ. ఇది విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపునిస్తుందని రాజా రెడ్డి తెలిపారు. + విశాఖలో సమ్మర్ స్పెషల్..! ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 360  డిగ్రీస్ వర్చువల్ షో విశాఖపట్నం వేసవి వినోదాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందనే నమ్మకంతో, విశాఖ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు…

Read More

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంలో చుక్కెదురు

న్యూదిల్లీ: తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ’ పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. The post ప్రిన్స్‌టన్…

Read More

Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు….

Read More

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

తప్పులు మోదీవి, భారం జనం మీద

వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…

Read More

Fuel Limit in Tirumala | తిరుమలలో పెట్రోల్ పరిమితి.. బైక్లకు 1 లీటర్, కార్లకు 5 లీటర్లు

తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల…

Read More

కోర్టుకు బాంబు బెదిరింపు.. మెయిల్‌తో కలకలం.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ ట్విస్ట్..! Bomb threat at Kadiri court police say it is fake | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Feb 24, 2026 8:11 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం, ఫేక్ సమాచారం అని నిర్ధారణ, పోలీసులు భద్రతా చర్యలు, సైబర్ నిఘా కట్టుదిట్టం. + సత్యసాయి జిల్లాలో బాంబు  కలకలం…. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు, విమానాశ్రయాలు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని.. కదిరి…

Read More

ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం

– ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం తప్పక ఉంటుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బలిజ కళ్యాణ మండపం వీధి పరిధిలో డ్రైనేజీ కాలువల్లో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తొగటవీర సంఘం అధ్యక్షులు గుద్దేటి రాము, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య…

Read More

Elephants: అర్థరాత్రి ఏనుగుల హల్‌చల్.. వాహనదారుడి వెంటపడిన గజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:52 AM IST Elephants: తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుడిని వెంటాడటంతో అతడు ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు….

Read More

రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra

–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ…

Read More