సింహాచలంలో మళ్లీ ప్రారంభం కానున్న స్వర్ణపుష్పార్చన.. భక్తులకు అరుదైన అవకాశం..! Simhachalam Swarnapushparchana seva | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 22, 2026 8:11 PM IST సింహాచలం దేవస్థానంలో స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా పునఃప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, QR కోడ్ ద్వారా లభ్యం News18 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన సింహాచలం దేవస్థానంలో భక్తులకు మరో అరుదైన ఆధ్యాత్మిక అవకాశం లభించనుంది. భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణపుష్పార్చన సేవను ఈ…


