అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

Weather News: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ హెచ్చరిక! | తెలంగాణ వార్తలు

ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సూర్య పేపర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 55 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. గరిష్ట ప్రభావిత ప్రాంతాలు మార్కాపురం, మన్యం,చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

టీ20లో నంబర్ వన్ గా ఇషాన్

రెండో స్థానంలో అభిషేక్క్రీడలు: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ గా నిలిచాడు. ఇషాన్ ఖాతాలో 876 పాయింట్లుండగా. అభిషేక్ 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్, ఇషాన్ కంటే ముందు భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు. ఇటీవలే వైస్ కెప్టెన్సీ…

Read More

సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు

విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్…

Read More

TTD Brahmotsavam: నారాయణవనంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే! |

Last Updated:May 21, 2026 8:49 AM IST TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది News18 నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు…

Read More

కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

Nagmani Myth vs Reality: నాగమణి రహస్యం ఏమిటి..? సినిమాల్లో చూపించినట్లుగా నాగమణి ఉంటే అదృష్టం వరిస్తుందా..? |

Last Updated:Apr 20, 2026 9:22 AM IST Nagmani Myth vs Reality: సర్ప-నాగిన్ సినిమాలు, టీవీ సీరియల్స్ ప్రజల మనస్సులలో ‘నాగమణి’ గురించి అనేక అపోహలు,మూఢనమ్మకాలను సృష్టించాయి. పాములకు శక్తినిచ్చే ఏదో ఒక అద్భుత రత్నం ఉందని చాలా మంది నమ్ముతారు.అయితే వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ డి. ఎస్. శ్రీవాస్తవ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Source link

Read More

Visakhapatnam: మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 6:14 PM IST Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది. visakapatnam Fishing Ban 2026: విశాఖలో రెండు…

Read More

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించండి

-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని…

Read More

Visakhapatnam: నమ్మించి నట్టేట ముంచారు.. డాలర్లు ఇస్తామని రూ. 39.50 లక్షల టోకరా.. విశాఖ వ్యక్తులపై నెల్లూరులో కేసు నమోదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:56 AM IST నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ. 39.50 లక్షల నగదును కాజేసిన ఘటన నెల్లూరు నగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: వ్యాపార లావాదేవీల్లో నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న తరుణంలో, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ….

Read More