యురేనియం నిల్వలు…వైరిపక్షాల బేరసారాలు – Visalaandhra

ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా లిటిల్ మాన్, ఫాట్ బాయ్ అనే పేర్లతో ప్రయోగించిన అణుబాంబులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. క్షణాల వ్యవధిలో లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా, ఆ రెండు పట్టణాలు కనుమరుగై పోయాయి. ఆ రోజు మొదలైన అణ్వస్త్ర భయం నేటికీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ, అంతర్జాతీయ రక్షణ రంగంలో ప్రస్తుతం అణ్వాయుధాలు ఒక దేశ సార్వభౌమాధికతకు గీటురాయిగా, మనుగడకు ఆలంబనగా మారిపోయాయి. ఒక దేశం…

Read More

దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి

ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తిఅమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఇలాంటి క్లిష్ట…

Read More

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

Read More

Spiritual Power: ఈ స్వామిని కొలిస్తే మృత్యు దోషాలు పోతాయట.. అఖండ దీపంతో అద్భుతాలు..! Abhishtada Mrutyunjayeshwara Swamy temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 21, 2026 6:20 PM IST అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వైశాఖంలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అఖండ దీపారాధన, విశేష ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తున్నాయి + title=ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! /> ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బజారు వీధిలో వెలసిన అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తుల…

Read More

మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More

చిరు వ్యాపారుల విలవిల – Visalaandhra

. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం. మోదీ సర్కారు బాదుడు. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది….

Read More

యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల…

Read More

Maha Mrityunjaya Homam: మృత్యువును జయించవచ్చా..! ఈ హోమాన్ని ఎలా, ఎప్పుడు, ఎవరు చేయాలి..? | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 3:28 PM IST Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. + Maha Mrityunjaya Homam Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో…

Read More

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…

Read More

ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు.. : రాహుల్ గాంధీ

ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమే…ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో నిజంగా గెలవలేదని, ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను తారుమారు చేసుకుని విజయం సాధించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో 100కుపైగా సీట్ల ఫలితాలు మార్పిడి చేశారని మమతా బెనర్జీ…

Read More