గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

Srikalahasti | మొన్న శ్రీశైలం..నేడు శ్రీకాళహస్తి | శివభక్తులపై ఎందుకు మీకు ఇంత కోపం?

మొన్న శ్రీశైలంలో శివస్వాములపై లాఠీఛార్జ్, నేడు శ్రీకాళహస్తిలో భక్తులపై భౌతిక దాడులు.. అసలు శివభక్తులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకింత కోపం అంటూ బాధితులు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి క్యూలైన్లు కదపకపోవడం, నీరు వంటి కనీస వసతులు లేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు భక్తులపై విరుచుకుపడ్డారని, పలువురు కిందపడిపోయినా కనికరం చూపలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను బాబు…

Read More

మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని … మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

విశాలాంధ్ర, డీ.హి.రేహాల్.. మండలం లోని కల్యాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నవీన్ (17) ఉన్నారు. కుటుంబం వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. నవీన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో చేస్తూ జీవనం కొనసాగించేవాడు.ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని నవీన్…

Read More

AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

జీహెచ్‌ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్‌: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్‌ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం…

Read More

Stunning Lord Shiva Artwork on a Conch | శంఖువుపై శివయ్య అద్భుత రూపం | #local18V

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ పురస్కార గ్రహీత చింతలపల్లె కోటేష్ తన కుంచెతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒక చిన్న శంఖువుపై పరమశివుని వైభవాన్ని చాటేలా అత్యంత సూక్ష్మమైన చిత్రాలను చిత్రించి భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.#LordShiva #ShivaArt #ShivaPainting #ShivaDevotional Source link

Read More

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ…

Read More

JD Lakshminarayana: కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. డైరెక్ట్‌గా అంత పెద్ద పోస్టు ఇచ్చేశారా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 9:54 AM IST VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు. VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్…

Read More

Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

Vijayawada Gold Silver Rates: గత 7 రోజుల్లో పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? విజయవాడలో గోల్డ్ రేట్స్ వివరాలు ఇవే |

విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు…

Read More