గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ
ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…


