జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి

న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ…

Read More

YS Jagan: రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కనిపించడంలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. Source link

Read More

Nagababu Sensational Comments | పిఠాపురంలో విభేదాలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు!

పిఠాపురంలో నెలకొన్న అంతర్గత విభేదాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి పరిష్కరిస్తుందని నాగబాబు తెలిపారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను క్రమశిక్షణతో అమలు చేస్తామని చెప్పారు. తమ నాయకుడు చెప్పిందే తుది నిర్ణయమని నాగబాబు స్పష్టం చేశారు. Source link

Read More

Machilipatnam: మ్యారేజ్ బ్యూరోలో పరిచయం.. ఆ తర్వాత ముఠాగా మారి.. పసికందులను.. ఛీ..ఛీ ఏం మనుషులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 5:18 AM IST విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఒకప్పుడు చెత్తకాగితాలు ఏరుకునే స్థాయి నుంచి, పసిపిల్లలను కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలకు విక్రయించే స్థాయికి ఈ ముఠా ఎదిగింది. ప్రతీకాత్మక చిత్రం Machilipatnam: సమాజంలో పెళ్లిళ్ల పేరుతో సంబంధాలు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు కొందరికి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వేదికలవుతున్నాయి. ఒక పెళ్లి సంబంధం విషయంలో పరిచయమైన కొందరు వ్యక్తులు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఏకంగా పసికందుల అపహరణ, విక్రయాల…

Read More

History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు…

Read More

అభివృద్ధి పరుగులు – Visalaandhra

. రోజుకో ఎంఓయÖ… వారానికో శంకుస్థాపన. మెరుగైన పాలన నినాదం కాదు… ఆచరణ కావాలి. వేగవంతమైన అభివృద్ధికి కలెక్టర్లు పోటీపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశా నిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్ప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో…

Read More

మత్స్యకారుల కోసం సూపర్ సర్వీస్.. ఇంటి ముంగిటకే వైద్యులు.. ఎక్కడంటే..? your doctor at your home in konaseema mobile. |

Last Updated:Mar 30, 2026 8:16 PM IST డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ క్లినిక్ కోనసీమలో మత్స్యకారులకు ఉచిత వైద్యం, రెడ్ క్రాస్, ఆర్ ఈ సి ఫౌండేషన్ మద్దతు, ఐ ఎం ఆర్, ఎం ఎం ఆర్ తగ్గింపు లక్ష్యం Source link

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం

విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే…

Read More