Job mela: ఐటీఐ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. అమరరాజా కంపెనీలో జాబ్ మేళా, వెంటనే అప్లై చేసుకోండి! Amara Raja job mela Chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 9:16 PM IST చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో 04-05-2026 ఉదయం 9కి Amara Raja Energy & Mobility Limited జాబ్ మేళా, ఐటీఐ పాస్ వారికి 14500 జీతం, ఈఎస్‌ఐ, వసతులు, బస్సు, హాస్టల్ సౌకర్యాలు. News18 ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు చిత్తూరులో భారీ ఉపాధి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ Amara Raja Energy & Mobility Limited ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు…

Read More

Today Top 10 News: ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా అంటున్న జగన్ | తెలంగాణ వార్తలు

గురువారం కేరళ, అస్సాం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. . ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. టీవీకేకు భారీ షాక్‌…

Read More

పౌరసత్వ మీమాంస వెనక… – Visalaandhra

నీలం రంగు 36 పేజీల నుంచి 60 పేజీలు ఉండే చిరుపొత్తం. అది హాయిగా జేబులో ఇమిడిపోతుంది. దాని మీద మధ్యలో జాతీయ చిహ్నం ఉంటుంది. అడుగున భారత గణతంత్రం అని కూడా రాసి ఉంటుంది. ఆ పుస్తకం అట్ట దళసరి పదారœంతో చేసి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నవారు భారతీయ పౌరులం అని గర్వంగా చెప్పుకుంటారు. ఏ దేశం వెళ్లినా భారతీయ పౌరులుగా గుర్తించే వారు. ఇప్పుడు అలా కుదరదట. ఏ దేశానికైనా వెళ్లి భారతీయ పౌరులం…

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్

-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి…

Read More

ఉగాది కానుకగా ‘ధురంధర్ 2’.. థియేటర్లలో మాస్ హంగామా, ఫ్యాన్స్ ఫుల్ జోష్..! Dhuranthar 2 Grand Release | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:11 PM IST ధురంధర్.. ది రివెంజ్ (ధురంధర్ 2) ఉగాది కానుకగా విడుదలై, విశాఖలో హంగామా సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ నటించారు. + విశాఖలో ధురంధర్ 2 మూవీ రివ్యూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ధురంధర్.. ది రివెంజ్ (ధురంధర్ 2) సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉగాది కానుకగా భారీ హంగామా సృష్టిస్తోంది. ముఖ్యంగా విశాఖలో ఈ…

Read More

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో…

Read More

ట్రంప్‌కు సరేండర్ అయిన మోడీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : నరేంద్రమోడీ అమెరికా అద్యక్షుడు ఏది చేపితే అది సరే అంటు అయనకు సరెండర్ అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ,దేశాన్ని అప్పులపాలు చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీఆర్ భవన్‌లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలన నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు కరోన సమయం వలే వర్క్‌ఫర్ ీVAం చేయాలని,పెట్రోల్, డీజీల్, గ్యాస్‌వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమన్నారు….

Read More

గరుకుపాలెంలో పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం

విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది…

Read More

గూగూడు దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి నియామకం..

నాయకులకు వనజాక్షి కృతజ్ఞతలు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) : గూగూడు గ్రామంలోని శ్రీ కుళ్ళాయిస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌కు పొన్నతోట వనజాక్షి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే రాష్ట్ర తెలుగు దేశం…

Read More