Summer Crime Alert: దాహం అవుతోంది మంచినీళ్లు ఇవ్వమని అడిగి.. ఎంపీపీకే షాక్ ఇచ్చిన ఆగంతకులు |

Last Updated:May 11, 2026 12:52 PM IST Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చోరీలు చేసేందుకు దొంగలు వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా, వింతగా ఉంటున్నాయి. కనీసం ఆలోచనకు కూడా తట్టనంలా ఉంటున్నాయి. ఆకలి, దాహం పేరుతో ఇళ్లు, ఆఫీసుల దగ్గరకు చేరుకొని అక్కడున్న భౌతిక, స్థానిక పరిస్థితులను పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకొని చోరీలు చేస్తున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. summer crime alert Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం…

Read More

ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. నార్త్ 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాత్రివేళ సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటివరకు కనీసం ముగ్గురు…

Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల…

Read More

Latest News Live Updates: హైదరాబాద్ మెట్రో ఫేస్-2కు కేంద్రం సానుకూలం: కిషన్ రెడ్డి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More

కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనాల్లో మార్పులు.. భక్తులకు అలర్ట్..! new darshan timings at kadiri lakshmi narasimha swamy temple | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 14, 2026 7:33 PM IST కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అంతరాలయ దర్శనం సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 6 నుంచి 6.45 వరకు, అభిషేకాలు సాధారణ రోజుల్లో 7కి, శని ఆదివారాలు పండుగలకు 5కి ప్రారంభం కదిరి లక్ష్మి నరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తి, భయం, భక్తజన సముద్రంతో ఎప్పుడూ…

Read More

వ్యాపారస్తుల ఇబ్బందులు తీర్చండి.. – Visalaandhra

మంత్రికి విన్నవించిన ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;;ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగు రాష్ట్ర బీసీమహిళా అధ్యక్షురాలు సంకారపుజయశ్రీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల ఇబ్బందులను, సమస్యలను తీర్చాలని కోరుతూ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ రిటైల్ చైన్ల , మార్వాడీల వ్యాపారం వల్ల…

Read More

కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్

విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను…

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More

Kotappakonda Temple | కోటప్పకొండలో శివరాత్రి శోభ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link

Read More