Tirumala: టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారా.. అయితే మీ టూర్ ప్లాన్ మార్చుకోండి |

Last Updated:Apr 15, 2026 10:49 AM IST Tirumala: కొండపైకి శ్రీవారి దర్శనం కోసం ఎలాంటి స్పెషల్ దర్శనం, శ్లాట్ టికెట్స్, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు లేకుండా వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొత్త వెసులుబాటు ఇచ్చింది టీటీడీ పాలకమండలి. Source link

Read More

Industrial Development: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులు.. వందలాది ఉద్యోగాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 9:34 AM IST చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి చిత్తూరు జిల్లాకు మరో రెండు పారిశ్రామిక పార్కులు పూర్తి వివరాలు ఇవే…!!! చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది…

Read More

East Godavari: తూర్పు గోదావరిలో దారుణం.. భార్యపై కక్షతో నాలుగేళ్ల కన్నకూతురిని బావిలో పడేసి చంపిన భర్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 5:53 AM IST కన్నతండ్రే తన నాలుగేళ్ల అమాయక కుమార్తెను నిద్రపోతుండగా తీసుకెళ్లి బావిలో పడేసి కిరాతకంగా చంపేసిన అమానవీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం East Godavari: కన్న ప్రేమే కాటేసింది. అల్లారుముద్దుగా పెంచి, రక్షణగా నిలవాల్సిన తండ్రే కసాయిగా మారాడు. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు, మద్యం మత్తు కలిసి ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నతండ్రే తన నాలుగేళ్ల…

Read More

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…

Read More

తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra

పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష…

Read More

Family Tragedy: భర్తకు బెయిల్ రాలేదని ఆ భార్య చేసిన పనికి అంతా షాక్.. ఏం చేసిందో తెలుసా.. |

Last Updated:Mar 31, 2026 6:30 AM IST అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు News18 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ…

Read More

Vijayawada Gold Silver Rates: విజయవాడలో పెరిగిన పసిడి ధరలు.. తులం బంగారం ధర ఎంతంటే? |

అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర నేడు రూ. 1,57,750 కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 1,970 భారీగా పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1470 పెరిగింది. Source link

Read More

Papikondalu | సమ్మర్ వచ్చేసింది.. పాపికొండల్లో పర్యాటకుల సందడి! |

Last Updated: Feb 23, 2026, 20:28 IST సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు, ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్న చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు, ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు, దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు…

Read More

Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!

శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం Source link

Read More

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించండి

-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని…

Read More