ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల

హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్…

Read More

Road Safety drive by AP Police | రోడ్డుప్రమాదాల నివారణలో పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు

గోదావరి జిల్లాల్లో రోడ్డుప్రమాదాల నివారణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీలు, ప్రమాణాల కార్యక్రమాలు చేపట్టగా, ప్రజలకు అవగాహన కల్పించారు. Source link

Read More

విఎస్ఎస్ చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేష్..

విశాలాంధ్ర-డుంబ్రిగుడ : డుంబ్రిగుడ వన సంరక్షణ సమితి చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేశ్వర రావు, వైస్ చైర్మన్ గా ఎం. మినీ ని డుంబ్రిగూడ గ్రామస్తులు శనివారం సామాజిక భవనంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, ఎంపీటీసీ సింహాద్రి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్దంగి, రేణుక, వెంకటరాజు…

Read More

సైద్ధాంతిక పదునుతో పోరాటాలకు సన్నద్ధం – Visalaandhra

దోనేపూడి శంకర్ భారత కమ్యూనిష్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి నిర్వాహణలో పెనుగంచిప్రోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఉద్యమ చరిత్రలో ఈ శిక్షణ శిబిరం ఒక విశిష్ట ఘట్టంగా, పార్టీ నిర్మాణం, ఉద్యమ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పార్టీ భావజాలంపై అవగాహనను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, మతోన్మాద-ప్రతిఘాత శక్తుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలను…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

Heat Stroke: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న భానుడు.. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 55 మంది బలి!

ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, వడగాల్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది మరణించారు. Source link

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో సూర్యుడి విశ్వరూపం.. ఉక్కపోత.. చెమటలు కక్కుతున్న ప్రజలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 4:41 AM IST విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. విజయవాడలో నేడు ఆకాశం నిర్మలంగా, ఎండగా (Sunny) ఉంటుంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత…

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

Tirumala: శ్రీవారి కొండపై ఈ కోతి పనులేంటి.. దివ్వెల మాధురి వీడియో వైరల్ | ట్రెండింగ్

Last Updated:Mar 06, 2026 11:40 AM IST Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది. Divvela Madhuri controversy Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి…

Read More

చంచల్‌గూడ జైలులో ఫీల్ ది జైల్ కార్యక్రమం ప్రారంభం

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాహైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఃఫీల్ ది జైల్ః పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల జీవనశైలి, వారు ఎదుర్కొనే పరిస్థితులు, స్వేచ్ఛ విలువ గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు…

Read More