ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల మున్సిపల్ సెంట్రల్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు దాతలు నామాల శ్రీనివాసులు, అరుణ్ కుమార్ చేతుల మీదుగా విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పాఠశాల హెడ్మాస్టర్ హేమంత్ బాబు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్యను 45 వరకు పెంచడం అభినందనీయ తగ్గ విషయమని తెలిపారు. గతంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నేడు సెలవుల్లో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో…

Read More

విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More

చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన చేనేతలు..

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల నిరసన ర్యాలీ ధర్నావిశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : చేనేతల న్యాయమైన డిమాండ్ల అమలు కు, రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున పుట్టపర్తి గణేష్ సర్కిల్ చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వెంకటనారాయణ,…

Read More

Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నటుడు సప్తగిరి.. |

Last Updated:Apr 09, 2026 1:02 PM IST తిరుమలలో విఐపీ దర్శనాలు కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇచ్చిన నేతలకు శ్రీవారి తీర్థప్రసాదం ఇవ్వాలని నిర్ణయం, సప్తగిరి కూడా దర్శనం + శ్రీవారిని దర్శించుకున్న  పలువురు ప్రముఖులు..! సకల లోకాలను కాపాడే ఆ వేంకటేశ్వరుడి సన్నిధిలో ప్రతిరోజూ ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు దేశవ్యాప్తంగా…

Read More

తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు

తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.రాష్ట్రంలో వ్యవసాయ భూములు,నివాస స్థలాలు,గృహ సముదాయాలు,వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.సవరించిన ఈ కొత్త విలువలు మే మొదటి వారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో ఆస్తులు కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరగనున్నాయి.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం…

Read More

Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు.. ఈదురు గాలులతో అల్లకల్లోల వాతావరణం |

ఇవాళ వానలతోపాటూ.. ఎండలూ ఎక్కువగానే ఉంటాయి. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఖమ్మం, గద్వాల ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు నుంచి తిరుపతి వరకూ, హిందూపురం నుంచి కర్నూలు వరకూ అంతటా వేడి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మధ్యాహ్నం…

Read More

Clean Andhra: రెండేళ్లలో చెత్త రహిత రాష్ట్రమే లక్ష్యం! ఏపీలో 6 కొత్త ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్.. |

త్వరలోనే నెల్లూరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప పట్టణాల్లో ఈ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా రోజుకు సుమారు 7000 టన్నుల చెత్తను విద్యుత్తుగా మారుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం మంత్రి శెట్టిపల్లి భూములను కూడా పరిశీలించారు. Source link

Read More

Viral Video: వీధుల్లో తిరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయలు.. ఎందుకో ఈ వీడియో చూడండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 25, 2026 10:14 AM IST Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. + వీధిలో తిరుగుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు ఎందుకో తెలుసా  Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేట్…

Read More

చైనాలో పశ్చిమ బ్రాండ్స్‌ పలాయనం – Visalaandhra

బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్లు ఖాళీగా ఉన్నాయి, నైక్ షూ షోరూమ్‌లు దుమ్ము పడుతున్నాయి, స్టార్బక్స్‌ కాఫీ కనుమరుగైంది. ఇవన్నీ జరుగుతుంటే ట్రంప్ కేవలం చూస్తూ ఉండటం తన పనైంది, ఇది వాణిజ్య యుద్ధం కాదు, చైనా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇది కేవలం వాణిజ్య యుద్ధం మాత్రమే కాదు, దీని పరిధి అంతకంటే చాలా పెద్దది. చైనా క్షిపణులతో గానీ, ఆంక్షలతో గానీ కాకుండా, అంతకంటే శక్తిమంతమైన మరో మార్గంలో ఎదురు దాడి చేస్తోంది. దాని సొంత జేబులతో!…

Read More