జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

సీఎం రేవంత్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, పవన్ కల్యాణ్ సైనస్ సర్జరీ విజయవంతం, అమరావతి పై రాజకీయ వాదోపవాదాలు, ఇరాన్ భారత్ నౌకలపై కాల్పుల దర్యాప్తు. Source link

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్. ఐఆరఎఫ్‌సీతో రుణ ఒప్పందం. భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎస్ విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. దిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై ఐఆరఎఫ్‌సీ,…

Read More

నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం

కొత్త పార్టీ ప్రకటించినఇజ్రాయిల్ మాజీ ప్రధానులుటెలఅవీవ్: ఇజ్రాయిల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించ డమే లక్ష్యంగా ఇద్దరు మాజీ ప్రధానులు ఏకమై కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. నెతన్యాహుకు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్‌లు తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి ‘టుగెదర్, లెడ్ బై…

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More

Vizag Murder | ప్రియురాలిని ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్లోపెట్టిన ప్రియుడు

విశాఖపటణం జిల్లా గాజువాకలో ఒక భయంకరమైన హత్య వెలుగులోకి వచ్చింది. ఎల్వీ నగర్లో నివసించే నేవీ టెక్నీషియన్ రవీంద్ర, తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. #vizag #apnews #andhrapradesh Source link

Read More

తిరుమలలో భక్తుల రద్దీపై ఫుల్ ఫోకస్.. క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు..! Tirumala Tirupati Devasthanam crowd management |

Last Updated:May 22, 2026 10:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ స్టాగర్డ్ మోడల్ ద్వారా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో అన్నప్రసాదం, పానీయాలు, సౌకర్యాలు బలోపేతం చేసింది + News18 తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు…

Read More

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, పాఠశాల విద్వా కమిటీ చైర్మన్ అరవ రామాంజిని, నాయకులు మల్ధకల్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే ఉచితంగా…

Read More

అయ్యప్ప సేవా సమితి సేవలు ఎనలేనివి… తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-సేవ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అయ్యప్ప సేవా సమితి వారి సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు సోమవారం నందిగామ మెయిన్ బజార్ లో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఆమె స్థానిక కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు మొదటి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రజాసేవలో కొనసాగుతున్న అయ్యప్ప సేవాసమితి…

Read More