Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

తెహ్రాన్: ఒక వైపు ఆదిపత్యం…మరో వైపు ఆత్మ గౌరవం. ఈ రెండు కారణాలతోనే అమెరికా`ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. చిన్నోడికి చిన్న దెబ్బ…పెద్దోడికి పెద్ద దెబ్బ అన్నట్టుంది ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం. మేమెక్కడా తగ్గం అని ఇరాన్ ప్రతి దాడులతో నిలబడుతోంది. అమెరికా ఆధిపత్యానికి చిక్కకుండా పోరాటం సాగిస్తోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నా…ఇరాన్ ఒంటరిగానే అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చెమటలు పట్టిస్తోంది. అమెరికా ఒకవైపు చర్చలు…

Read More

Happy Sunday: ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ‘హ్యాపీ సండే’.. ఆ ప్రాంతాల్లో సందడే సందడి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:51 AM IST Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం. ప్రతి నెల 2,4వ ఆదివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణ ప్రజల జీవనశైలిని మార్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుంది. News18 Happy Sunday Programme: అర్బన్ ప్రాంతాలు కేవలం ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రజల భావోద్వేగాలు,…

Read More

ఉద్యాన పంటలకు రాయలసీమ కేంద్రం – Visalaandhra

. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పరిశ్రమలు. ఉన్నత విద్యాశాఖలో 1,523 పోస్టులు. విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. పెట్టుబడుల ఆకర్షణకు సీఎఫఈ గడువు 6 నెలల పొడిగింపు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏఐపీబీ ఆమోదించిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కీలక అంశాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక, ఇంధన, ఆరోగ్య,…

Read More

Guntur | గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం

పొన్నూరు: దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు కత్తిరించే సామగ్రి ఉండటంతో పోలీసులు పట్టుకోవటానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున…

Read More

‘మైనింగ్’ మాఫియా – Visalaandhra

*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు*ప్రభుత్వానికి పన్ను ఎగవేత*రూ.కోట్లలోఆదాయానికి గండి*మొద్దు నిద్రలో అధికారులు విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు….

Read More

మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న మమతా బెనర్జీకి మరో తలనొప్పి వచ్చిపడింది. శాసనసభ్యుల సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. కోల్‌కతాలోని 30దీ, హరీశ్‌ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందం అక్కడకు వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె ఇంటి చిరునామాతో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక పార్టీ…

Read More

కేజీబీవీ విద్యార్థినిలకు త్రిబుల్ ఐటీ లో చోటు

విశాలాంధ్ర తనకల్లు : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ సంవత్సరానికి గాను ఇద్దరు విద్యార్థినిలు అయిన భోజనం శ్రావణి, ఎర్రగుడి దివ్యలకు త్రిబుల్ ఐటీలో చోటు దక్కడం హర్షించదగ్గ విషయమని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనితలు తెలియజేశారు. పేద విద్యార్థులకు విద్యాపరంగా తమదైన శైలిలో నేర్పుతూ విజయాలనoదిస్తూ వారిని ఉన్నత స్థానాలకు చేర్చడంలో కేజీబీవీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని so హామీదాబీ ఆనందo వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ…

Read More

cm chandrababu on ap law and order | మహిళలపై నేరాలకు పాల్పడితే అది చివరిరోజు..

మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులకు అదే వారి జీవితంలో చివరి రోజవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, దోషులను ఉపేక్షించే ప్రసక్తే లేదని పాలకులు హెచ్చరిస్తున్నారు. Source link

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More