AP News Updates: విద్యావ్యవస్థపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పేరెంట్స్ అలర్ట్.! |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-27 అకడమిక్ సంవత్సరం నుంచి.. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు AI-ఆధారిత విద్యా విధానాన్ని (AI ట్యూటర్) మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోంది. దేశంలో ఇలా చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే. ఈ కొత్త విధానం విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) బోధనను అందిస్తుంది. AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థికీ.. స్థాయికి తగిన కంటెంట్, ఆసక్తి ఆధారంగా పాఠాలు అందుతాయి. ఇలా బోధనా నాణ్యత పెరిగి, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారు. ఈ మార్పు విద్యా…

Read More

పర్యావరణానికి ఫ్రెండ్లీ సొల్యూషన్.. వెదురు ఉత్పత్తులతో రాజాం ట్రెండ్..! bamboo eco-friendly products |

Last Updated:Apr 11, 2026 10:36 PM IST రాజాం లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో వెదురు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, ప్లాస్టిక్ కు బదులుగా బాటిల్స్ సహా ఉత్పత్తులు Amazon Flipkart లో విక్రయం + ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వాటర్ బాటిల్స్ ఉత్పత్తుల తయారీ పర్యావరణ పరిరక్షణ దిశగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, జీఎంఆర్ వరలక్ష్మి…

Read More

పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన పుట్టినరోజు వేడుకలు, సాంప్రదాయ ఎడ్ల బండి పోటీలు నిర్వహణ.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలు గ్రామీణ సంస్కృతికి ఊపిరి పోశాయి. చేబ్రోలు గ్రామంలోని పొలాల్లో, రోడ్లపై ఎడ్ల గిత్తలు పోటీ పడడంతో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల నుండి 42 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ పోటీలు సాయంత్రం ముగిశాయి. సీనియర్ విభాగంలో గుమ్ములేరు ప్రాంతానికి చెందిన ఎడ్ల జత విజయం సాధించగా, జూనియర్ విభాగంలో…

Read More

Adulterated Milk: పసివాడి ప్రాణం తీసిన కల్తీ పాలు.. రాజమండ్రిలో 12కి చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk: ఏపీలో తీవ్రవిషాదకరమైన ఘటనగా రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం నిలిచిపోయింది. ప్రాణాలు పోయాల్సిన పాలు కాలకూట విషంగా మారి పది మందికిపైగా ప్రాణాలు తీసేసింది. Source link

Read More

పెన్నహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు,…

Read More

Thotapalli Tourism: పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్.. తోటపల్లి రిజర్వాయర్‌లో మళ్లీ బోటింగ్ సందడి.. |

Last Updated:Apr 13, 2026 9:48 PM IST తోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ మళ్లీ ప్రారంభం, ఫ్యామిలీ బోట్స్ జెట్ స్కీ స్పీడ్ బోటింగ్ తక్కువ ధరలకు అందుబాటులోకి, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం + తోటపల్లి రిజర్వాయర్ లో బోటు షికారు భలే బాగు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు మళ్లీ సందడిగా మారింది. గతంలో విజయవంతంగా కొనసాగిన ఈ…

Read More

ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్‌ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే ప్రణాళిక లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.ఁఅణ్వాయుధం ఎందుకు ఉపయోగించాలి? సంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే మేము ఇప్పటికే వారిని బలహీనపరిచాం. నేను దాన్ని ఉపయోగించను. ఎవరూ, ఎప్పుడూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదుఁ…

Read More

AC: ఏసీ ఇలా వాడితే.. కరెంట్ బిల్లు రూ.200 దాటదు.. 99% మంది చేసే పొరపాటు ఇదే..! use ac smartly in summer reduce electricity bill greatly |

Last Updated:Apr 08, 2026 11:04 PM IST తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగి ఏసీ వినియోగం అధికం, నిపుణులు 24 డిగ్రీ సెట్టింగ్, రెగ్యులర్ సర్వీసింగ్, స్లీప్ మోడ్, ఇన్వర్టర్ ఏసీతో బిల్లు తగ్గుతుందని సూచన Source link

Read More

విశాఖ కేజీహెచ్ లో రూ.2 కోట్ల హార్ట్ మెషిన్.. గుండె శస్త్రచికిత్సలకు బిగ్ రిలీఫ్..! Visakhapatnam KGH 2 crore heart lung machine services launched | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:39 PM IST KGH AMCలో ఆధునిక హార్ట్ లంగ్ మెషిన్ హీమోథెర్మ్ యూనిట్ ప్రారంభం. ICICI ఫౌండేషన్ CSR తో సాధ్యమై ఎన్ టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు లాభం. గుండె వైద్య సేవల్లో మైలురాయి.. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ₹2 కోట్ల హార విశాఖపట్నంలో గుండె వైద్య సేవలకు మరో పెద్ద ముందడుగు పడింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో సుమారు ₹2…

Read More

Gold and Silver Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. విజయవాడ ధరలు ఇవే |

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,510కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా రూ.2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,56,300కు చేరింది. దాదాపు రూ.2,350 తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,880కి చేరింది. అంటే దాదాపుగా రూ. 1930 వరకు తగ్గింది. Source link

Read More