Inspiring Story: చేతుల్లేకపోయినా పరీక్షలు రాస్తున్న కార్తీక్.. సరస్వతి పుత్రుడి సక్సెస్ స్టోరీ | ట్రెండింగ్

Last Updated:Mar 02, 2026 4:10 PM IST Inspiring Story: కొండగొర్రి కార్తీక్ అనే యువకుడికి 8 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు సగం వరకు కోల్పోయాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో వైకల్యుడిగా మారినప్పటికి మనోధైర్యం కోల్పోలేదు. + Inspiring Story Inspiring Story: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మవిశ్వాసం అందరికి ఆదర్శంగా మారింది. కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన కొండగొర్రి కార్తీక్…

Read More

వాహన నంబర్ నమోదు చేస్తే జీవితాంతం పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే ప్రత్యేక ఆచారం ఆ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది.

కాకినాడ, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండకోన అటవీ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒక ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాల నంబర్లను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై, గోడలపై రాస్తుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ దేవత కొంగు బంగారు తల్లిగా కొలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధారాతీగ కొండల…

Read More

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు,…

Read More

Actress Genelia | తిరుమలలో జెనీలియా సందడి!

టాలీవుడ్ ‘బొమ్మరిల్లు’ ఫేమ్, సినీ నటి జెనీలియా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న జెనీలియాకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జెనీలియాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మనశ్శాంతి లభించిందని ఆమె మీడియాకు తెలిపారు….

Read More

తగ్గని ఇరాన్ – Visalaandhra

. క్షిపణులు, డ్రోన్లతో విధ్వంసం. హెచ్చరికలు బేఖాతరు. ప్రతీకారంతో ముందుకు…. అమెరికాతో చర్చకు ససేమిరా. గల్ఫ్ బాంబుల మోత తెహ్రాన్: ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక, చమురు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అధినేత ఖామేనీనికోల్పోయినప్పటికీ వెన్నుచూపని యోధుడివలే యుద్ధంలో ముందుకెళుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ ఏకపక్షంగా విరుచుకుపడుతున్నా, గల్ఫ్దేశాలు ఏకాకిని చేసినా తనదైన పంథాలో దూసుకుపోతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది. చమురు రవాణా నౌకలను ధ్వంసం…

Read More

వేట్లపాలెం విషాదంలో 22కి పెరిగిన మృతుల సంఖ్య..! ఒక్కొక్కరి కన్నీటి గాథలు హృదయ విదారకం. Vettapalem fire accident death toll reaches 22 officials. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 02, 2026 5:23 PM IST వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. + వేట్లపాలెం కన్నీటి గాధ అనాధలుగా మారుతున్న చిన్నారులు ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా…

Read More

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి

డా. జె. రవీంద్రనాథ్8978131585 క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా,…

Read More

AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 02, 2026 5:33 PM IST CM Chandrababu: సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం. రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం. వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్షన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. AP NEWS CM Chandrababu: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More