Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More

ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత

విశాలాంధ్ర-​రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.​అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.​కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి…

Read More

News Update Today: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

News Update Today: ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వ…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

సింహాచలంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం.. పెళ్లిచూపుల్లో రంగుల సందడి..! Simhachalam Sri Varahalakshmi Narasimhaswami Dolotsavam celebrated grandly. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 3:24 PM IST సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొన్నారు. + సింహాచలంలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి పెళ్లిచూపులు..! పెళ్లిరాటకు ముహూర్తం ఖరారు ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో మంగళవారం నిర్వహించిన డోలోత్సవం (పెళ్లిచూపులు) ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలు…

Read More

నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తండ్రి మరణంతో శివాజీ రాజా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రామరాజు భౌతికదేహాన్ని నివాసంలో సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలోపు అంత్యక్రియలుఅంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు…

Read More

Paradesi Ammavari Temple: పుట్టలో పాము అమ్మాయిగా మారింది.. గ్రామ దేవతగా పూజిస్తూ పరదేశి అమ్మవారి పేరుతో జాతర

Paradesi Ammavari Temple: ఆ గ్రామంలో పుట్టలో స్వయంభుగా వెలసిన పామురూపమే పాపగా మారింది. పాప ఆటలు, పాటలు నువ్వులు పట్టీలు శబ్దం గుర్తించిన గ్రామస్తులు గ్రామదేవతగా ఆ పాపను కొలుస్తున్నారు. ఒక పక్కపుట్ట మరోపక్క పాపరూపాన్ని గుడిగా తయారుచేసి పాపే దేవత అంటూ విగ్రహం పెట్టి పూజలు ప్రారంభించారు. Source link

Read More

ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu) చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ భయం భయంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఎట్టకేలకు యుద్ధం మధ్య పీవీ సింధు సురక్షితంగా భారత్‌ చేరుకున్నారు. మంగళవారం ఆమె దుబాయ్ నుంచి బయలుదేరి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్‌్ణలో వెల్లడించారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా….

Read More

Rathotsavam: రాతి చక్రాలతో చేసిన రథం.. ఈ రథోత్సవాన్ని ఎప్పుడైనా చూసారా..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 03, 2026 9:58 AM IST Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు. + రాతి చక్రాల రథోత్సవం ను ఏప్పుడైనా చూసారా…!!! Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా…

Read More

అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ…

Read More